News

News

శ్రీశైలం దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం : ఈవో పెద్దిరాజు

శ్రీశైల మహాక్షేత్రంలో వైభవోపేతంగా నిర్వహించే దసరా నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు క్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ దర్శనం కల్పించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వారితో స్నేహభావంగా మర్యాదపూర్వకంగా మెలగాలని...
News

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి గరుడోత్సవాన్ని 19వ తేదీ సాయంత్రం...
News

ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్: ఇకపై రిజర్వేషన్ టిక్కెట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే గొప్ప సదావకాశాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణించాలి లేదా టిక్కెట్ రద్దు చేసుకోవాల్సి...
News

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో – గ‌రుడ వాహ‌నం సాయంత్రం 6.30 గంట‌ల‌కే

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 19న జ‌రుగ‌నున్న గ‌రుడ‌వాహ‌నసేవ‌ ద‌ర్శ‌నాన్ని ఎక్కువ మంది భ‌క్తుల‌కు క‌ల్పించాల‌నే ఉద్దేశంతో రాత్రి 7 గంట‌లకు బ‌దులుగా సాయంత్రం 6.30 గంట‌ల‌కు...
News

ఆది కైలాస శిఖరం ఎదుట ప్రధాని మోదీ ధ్యానం

ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పిథోర్‌గఢ్‌లోని ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. అక్కడి మహాశివుడి ఆలయంతోపాటు పార్వతీకుండ్‌ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా మోదీ...
News

తిరుమల ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి నెల‌ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన...
News

పఠాన్‌కోట్‌ సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ కాల్చివేత..

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి, భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది షాహిద్‌ లతీఫ్‌ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ లో సభ్యుడైన 41 ఏండ్ల లతీఫ్‌.. 2016, జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌...
News

తిరుపతి జిల్లా అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ

తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ...
1 1,842 1,843 1,844 1,845 1,846 3,045
Page 1844 of 3045