News

News

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 18 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 7న మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన,...
News

మణిపూర్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధం 8 వరకు పొడిగింపు

మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌పై మణిపూర్‌లో విధించిన నిషేధాన్ని ఈ నెల 8 వరకు పొడిగించారు. మణిపూర్‌ రైఫిల్స్‌ శిబిరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ నిషేధాన్ని విధించారు. విద్వేషాన్ని ఎగదోసే సందేశాలు, ఛాయాచిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసేందుకు...
News

మరికొన్ని గంటల్లో బెజవాడకు అయోధ్య శ్రీరామ అక్షింతలు

మరికొన్ని గంటల్లో బెజవాడకు అయోధ్య శ్రీరామ అక్షింతలు కోట్లాది హిందువుల కల గత ఐదు శతాబ్దాల పోరాటాల ఫలితంగా రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. సరయు తీరంలో రూపుదిద్దుకుంటున్న శ్రీరామ జన్మభూమిలో భవ్య...
News

కాణిపాకంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

కాణిపాక ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో ఆదివారం ముగిశాయి. ఉదయం నుంచి ఆరవ కాలపూజ, అవభృథ హవనం, వ్రత సమర్పణ, మహా పవిత్ర సమర్పణ, ద్రవ్యాహుతి, మహాపూర్ణాహుతి, యాత్రదానం, కలశోద్వాసన, మూల విరాట్‌కు అభిషేకం, చండీయాగం, మహదాశీర్వచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
News

రామమందిర నిర్మాణంతో దేశంలో రామరాజ్యం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో కులం, మతం ఆధారంగా విచక్షణకు తావు లేని ‘ రామరాజ్యం ప్రారంభమయిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొంటలో ఆదివారం జరిగిన బిజెపి ఎన్నికల సభలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ...
News

12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 12న దీపావళి ఆస్థానం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరగనుంది. సాయంత్రం అయిదు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు...
News

నేటి నుంచి భారత్‌, నేపాల్‌ సైనిక సమావేశాలు

నేపాల్‌, భారత్‌ సైనిక దళాల మధ్య ఏటా మూడు రోజుల పాటు జరిగే ద్వైపాక్షిక సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. భారత బృందానికి సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌ రష్మీ శుక్లా నేతృత్వం వహించనుండగా.. నేపాల్‌ తరఫున సాయుధ...
News

అయోధ్య రామాలయం ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఆలయంలో అక్షింతల పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు. ఈ అక్షింతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని...
1 1,809 1,810 1,811 1,812 1,813 3,049
Page 1811 of 3049