News

News

హైదరాబాద్‌లో ‘టిప్పు నిజస్వరూపం’ పుస్తకావిష్కరణ

‘టిప్పు నిజస్వరూపం’ పుస్తకావిష్కరణ సభ సంవిత్ ప్రకాశన్ – సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ (దక్షిణాపథ స్టడీస్) సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగరంలో జరిగింది. సికింద్రాబాద్‌ సిక్కు విలేజ్ లోని దాదావాడి జైన్ టెంపుల్ హాల్‌ లో జరిగిన ఈ కార్యక్రమానికి...
News

హిందూఫోబియాపై చర్యలు తీసుకునే తీర్మానానికి లండన్ అసెంబ్లీ ఆమోదం

యునైటెడ్ కింగ్‌డమ్‌లో పెరుగుతున్న హిందూ ఫోబియా మరియు హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలపై బ్రిటిష్ హిందూ లేబర్ అసెంబ్లీ సభ్యుడు కృపేష్ హిరానీ ప్రవేశపెట్టిన తీర్మానం లండన్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. యూకేలో పెరుగుతున్న హిందూ వ్యతిరేక ఘటనలను ఎదుర్కోవడానికి పోలీసులు...
News

ఏం చేస్తారో చేయండి ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించండి : సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ‘ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని’ ఆవేదన చెందింది. ఈ సందర్భంగా వాయు కాలుష్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం...
News

సనాతన ధర్మ నిర్మూలన వ్యాఖ్యలు ; తమిళ మంత్రుల తీరుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

అధికారంలో ఉన్నవారు సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి...
News

శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు సహస్త్ర దీపార్చన, వెండి రథోత్సవం

మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేబు చేసి వేద పండితులు మహాసంకల్పం పఠించారు....
News

ఎయిరిండియా విమానాలకు భద్రతను పెంచండి : కెనడాను కోరిన భారత్

నవంబరు 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదని ఖలిస్తాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ (సిఖ్ ఫర్ జస్టిస్ సహ వ్యవస్థాపకుడు) హెచ్చరించడం పట్ల భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబరు 19న సిక్కులెవరూ ఎయిరిండియా విమానాల్లో...
News

అమర్నాథ్‌ యాత్రికులకు శుభవార్త

హిమాలయాల్లోని ప్రసిద్ధ క్షేత్రం అమర్నాథ్‌ యాత్రికులకు శుభవార్త..! ఇకపై యాత్రికులు అమర్నాథ్‌ గుహ వరకు వాహనాల్లో వెళ్లవచ్చు. గతంలో అమర్నాథ్‌కు చేరుకోవాలంటే.. గందేర్బల్‌ జిల్లాలోని బల్తాల్‌ బేస్‌ లేదా అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్గాం బేస్‌ నుంచి కాలి నడకన గానీ, గుర్రాలు,...
News

బొట్టు లేని ఏడుపుగొట్టు మొహాలతో పండుగ సీజన్ యాడ్

భారతదేశపు గొప్ప డిజైనర్స్‌లో ఒకడిగా పేరుపొందిన సబ్యసాచి ముఖర్జీ తాజా దుస్తుల శ్రేణి కోసం రూపొందించిన ప్రకటన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్‌ కోసం కొత్తగా హెరిటేజ్ బ్రైడల్ కలెక్షన్‌ దుస్తుల శ్రేణి వస్తోంది. దాని కోసం రూపొందించిన...
1 1,807 1,808 1,809 1,810 1,811 3,049
Page 1809 of 3049