వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటా రేపు విడుదల
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటాను టీటీడీ శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేయనుంది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలుంటాయి. ఈ క్రమంలో రోజుకు 25...







