News

News

వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటా రేపు విడుదల

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటాను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలుంటాయి. ఈ క్రమంలో రోజుకు 25...
News

అలీగడ్‌.. హరిగఢ్‌ ఎందుకయ్యింది? రామాయణంతో సంబంధం ఏమిటి?

ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ తర్వాత మరో నగరమైన అలీగఢ్‌ పేరు మారింది. తాజాగా అలీగఢ్‌ మునిసిపల్ కార్పొరేషన్ అలీగఢ్ పేరును హరిగఢ్‌గా మార్చే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యూపీలోని నగరాల పేర్లను మార్చడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే దీనిలో అలీగఢ్...
News

నూతన వధూవరులకు టీటీడీ శుభవార్త

నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాన్ని పోస్టులో పంపుతారు. గతంలోనే...
ArticlesNews

స్వాతంత్య్ర సమర చరిత్రలో గిరిజనుల రుధిర తర్పణం తిల్కా మాంఝీ

భారతదేశ వలసవాద యుద్ధాల చరిత్రలో మొదటి విప్లవకారుడిగా గుర్తింపు పొందిన ఘనత రాజ్‌మహల్ (జార్ఖండ్) కొండల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన జబ్రా పహారియా 'తిల్కా మాంఝీ'కి చెందుతుంది. తిల్కా బ్రిటీష్ వారు జప్తు చేసిన డబ్బును విడిపించి పేదలకు సహాయం...
News

భారతదేశం ఎప్పటికీ “హిందూ రాష్ట్రం”గానే ఉంటుంది : ఆరెస్సెస్‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే

భారతదేశం మొదటి నుంచీ హిందూ రాజ్యమే కాబట్టి ఇప్పుడు పనిగట్టుకుని హిందూ రాష్ట్రంగా మార్చాల్సిన పనిలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, స్పష్టం చేశారు. గుజరాత్ లోని భుజ్ లో మూడు రోజులపాటు జరిగిన అఖిల...
News

విజయవాడకు అయోధ్య రాముడి అక్షతలు

అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశంతో శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణ ప్రతిష్ట రోజున దేశంలోని భక్తులకు రఘురాముడి అక్షతలు అందజేయనుంది. అయోధ్య నుంచి...
News

హిందువుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

హిందువులు, పూజారుల‌ను అవ‌మానించేలా దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అఫ్తాబ్ ఉద్దిన్ మొల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. గువ‌హ‌టిలో ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌధురి నివాసం నుంచి మొల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ ఎక్కుడుంటే అక్క‌డ త‌ప్పులు జ‌రుగుతాయ‌ని,...
News

12న సింహాచలం ఆలయంలో దీపావళి వేడుక

విశాఖజిల్లాలోని సింహాచలం సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 12వ తేదీన దీపావళి వేడుక సంప్రదాయబద్ధంగా జరుగుతుందని దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు నరక చతుర్దశిని పురస్కరించుకుని నరకాసుర వధ ఘట్టం నిర్వహిస్తామని పేర్కొన్నారు....
1 1,805 1,806 1,807 1,808 1,809 3,049
Page 1807 of 3049