News

News

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్‌’ ప్రత్యేక పర్యాటక రైలు

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నారు. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ జేజీఎం డీఎస్‌జీపీ కిశోర్‌ మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో విలేకరులకు చెప్పారు. ఈ యాత్రతో పాటు స్టాట్యూ...
News

దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు

శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించే దీపావళికి ఇంకా కొద్దిరోజులే ఉంది. ఈ నేపధ్యంలో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు యూపీలోని అయోధ్య నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దీపావళి రోజున అయోధ్యలో దీపాల పండుగతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక...
News

‘సరిహద్దు ప్రాంత పౌరులకు సంఘ్ దృఢమైన అండగా నిలుస్తుంది’ : శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ

దేశ వ్యాప్తంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల భద్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు, విద్య, భద్రత, స్వావలంబన, పౌర విధులకు సంబంధించి సీమ జాగరణ్ మంచ్ ద్వారా కృషి చేస్తామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పౌర, భద్రతా బలగాలతో...
News

విజ‌య‌వంతంగా ప్ర‌ళ‌య్ మిస్సైల్ ప‌రీక్ష‌

స‌ర్ఫేస్ టు స‌ర్ఫేస్ స్వ‌ల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ ప్ర‌ళ‌య్‌ను మంగళవారం ప‌రీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ క‌లామ్ దీవి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. డీఆర్డీవో ఈ క్షిప‌ణిని డెవ‌ల‌ప్ చేసింది. పాక్‌, చైనాతో స‌రిహ‌ద్దుల‌ను ప‌టిష్ట‌ప‌రిచే ఉద్దేశంతో ఈ...
News

3,500 చదరపు అడుగుల అయోధ్య రామ మందిర రంగోళి

దీపావళి పండగ సందర్భంగా గుజరాత్‌లోని సురత్‌లో 3,500 చదరపు అడుగుల అయోధ్య మందిర రంగోళిని అగర్వాల్‌ వికాస ట్రస్ట్‌ యూత్‌ సభ్యులు వేశారు. 50 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పుతో సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు....
News

ఈసారి దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?

హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో దీపావళి కూడా ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల,...
News

వైభవంగా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాట్లు

అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేదుకు ఒకేసారి 15 వేల మంది బస చేసేందుకు వీలుగా టెంట్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వ హిందూ...
News

సౌరజ్వాలను ఫోటో తీసిన ఆదిత్య-ఎల్‌1

సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1(Aditya-L1) వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని ‘హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌’ (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌) ఈ ఘనత సాధించింది. ఈ...
1 1,806 1,807 1,808 1,809 1,810 3,049
Page 1808 of 3049