News

ArticlesNews

కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు

శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసంలో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు....
News

ఆంధ్రా తీరంలో క్రైస్తవ మత ప్రచారం, కార్తీక సముద్ర స్నానాలకు వచ్చే హిందూ భక్తులే టార్గెట్ !

దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటోందనే విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కడప నుంచి కర్నూలు జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా మత ప్రచారం జరుగుతోంది....
News

దేవాదాయశాఖ ఉద్యోగులు హిందూ మతాన్ని పాటించాల్సిందే : హైకోర్టు

శ్రీశైలం దేవస్థానంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేసిన పి. సుదర్శనా బాబు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం, క్రైస్తవాన్ని ఆచరించినట్లు విచారణలో తేలడంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఈవో 2012లో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. హిందూమత సంప్రదాయం...
News

నకిలీ హలాల్ సర్టిఫికేట్లపై నిషేధం విధించిన యోగి సర్కార్

నకిలీ ఉత్పత్తులు, నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించిన వ్యాపారులపై నకిలీ హలాల్ ధృవపత్రాలను ఉపయోగించి ఆహార ఉత్పత్తులను విక్రయించే అనేక మంది వ్యాపారులపై ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా అనేక కేసులు నమోదు చేశారు. ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఆహార ఉత్పత్తులు తయారుచేయబడ్డాయని.. అందులో ఎలాంటి...
News

తిరుమల శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్ప‌యాగం

పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం శోభాయ‌మానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల...
News

కాశీలో కోటిలింగాలకు పూజలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేతమైన వారణాసిలో కోటికి పైగా మట్టితో తయారు చేసిన శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. లోక కల్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారణాసిలోని శివలాఘాట్‌లో విజయానందనాథ గురుసేవాసమితి ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం.. ఈ...
News

శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారయ్యింది. 2024, జనవరి 22న అభిజీత్ లగ్నం, మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం 12:20 గంటలకు శ్రీరాముని విగ్రహానికి ప్రధాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు ఆదివారం సాకేత్...
News

హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్‌ రామస్వామి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి హిందూమతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోవాలో ది ఫ్యామిలీ లీడర్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హిందూ మత విశ్వాసం...
1 1,791 1,792 1,793 1,794 1,795 3,049
Page 1793 of 3049