News

News

తిరువణ్ణామలై ఆలయంలో ప్రారంభమైన కార్తిక మహాదీపోత్సవాలు

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు శుక్రవారం వేకువజామున ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కార్తిక మాసం కృత్తిక రోజున తిరువణ్ణామలై కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు అరుణాచలేశ్వరస్వామి, ఉన్నాములై అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు...
News

ఉత్తరాఖండ్ ఛార్ ధామ్ ఆలయాల మూసివేత కారణం ఇదీ

శీతాకాలం దృష్ట్యా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ కేదార్‌నాథ్ ఆలయ తలుపులను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య పండితులు మహాద్వారాన్ని మూసివేశారు. ఎముకలు కొరికే చలిలో ఈ కార్యక్రమంలో 2500 మంది భక్తులు పాల్గొన్నారు. పంచముఖి...
News

జ్ఞానవాపి కేసు ; ఏఎస్‌ఐ విజ్ఞప్తిపై నేడు కోర్టు విచారణ

జ్ఞానవాపి మసీదు ఆవరణలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో 15 రోజుల గడువు కావాలంటూ భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్‌ఐ) చేసిన విజ్ఞాపనపై వారణాసి జిల్లా కోర్టు శనివారం విచారణ జరపనుంది. శుక్రవారం జరగాల్సిన విచారణను శనివారం చేపట్టడానికి...
News

చంద్రయాన్-4కి సిద్ధమవుతున్న ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది. తాజాగా మరో రెండు మిషన్లకు ఇస్రో సిద్ధమవుతోంది. లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు రెడీ అవుతోంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్...
News

విశాఖపట్నం నుంచి నేరుగా వారణాశికి రైలు

విశాఖ నుంచి నేరుగా ప్రసిద్దపుణ్యక్షేత్రం వారణాశికి ఇకపై వారానికి రెండు రోజుల రైలు అందుబాటులోకి రాబోతోంది.సంబల్‌పూర్-బనారస్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సేవలను ఈనెల 22 నుంచి బలంగీర్-టిట్లాఘర్ , రాయగడ మీదుగా విశాఖపట్నం వరకు పొడిగించాలని క నిర్ణయించారు. సంబల్‌పూర్ నుండి విశాఖపట్నం వరకు...
News

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇక్కడి కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను లష్కర్‌ తోయిబాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాంలోని...
News

శబరిమలకు విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు

రైలు నంబరు 07121/07122 సికింద్రాబాద్‌-కొల్లాం ప్రత్యేక రైలు ఈ నెల 19వ తేదీ సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.40కి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరిగి ఇదే బండి 21న కొల్లాంలో తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు...
News

వనవాసుల దీపావళి

అంధకారంపై వెలుగుల గెలుపే దీపావళి. మరోవిధంగా చెప్పాలంటే అజ్ఞానంపై జ్ఞానం గెలుపు. ప్రతీ సంవత్సరం ఆశ్వయిజ అమావాస్యనాడు ప్రతీ హిందూబంధువులు దీపావళిని జరుపుకుంటారు. అయితే కేవలం నాగరిక ప్రపంచం మాత్రమే కాదు మన అడవులలో ఉన్న అనేక వనవాసీ తెగలు కూడా...
1 1,793 1,794 1,795 1,796 1,797 3,049
Page 1795 of 3049