News

News

తెలుగు రాష్ట్రాల్లో కార్తికశోభ : నదుల్లో పుణ్యస్నానాలు, శివాలయాల్లో ప్రత్యేకపూజలు

కార్తికశోభతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు కిటకిటలాడాయి. వేకువజాము నుంచే గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం వేములవాడ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదుల్లో...
News

వరల్డ్ హిందూ కాంగ్రెస్ 2023 ఏర్పాట్లు ముమ్మరం

నాలుగేళ్ళకోసారి జరిగే వరల్డ్ హిందూ కాంగ్రెస్ ఈ యేడాది థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ ప్రపంచ హిందూ సమావేశం ఈ నెల 24, 25, 26 తేదీల్లో అంటే మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్టర్...
News

చైనాకు చుక్కలు చూపించిన భారత అమరవీరుడు మేజర్ షైతాన్ సింగ్

శత్రువు చేతికి చిక్కిన ఆ యోధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. కాలితోనే శత్రువులపైకి తుపాకీ తూటాలు పేల్చాడు. శత్రువులను మట్టికరిపించి, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అనంతరం అమరుడయ్యాడు. చైనాకు చుక్కలు చూపించిన భారత అమరవీరుని కథ ఇది....
News

కేరళలో రాజకీయ ప్రచారం కోసం హిందూ దేవాలయాన్ని ప్రచార వేదికగా మార్చిన సీపీఎం

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పూజపురాలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన హిందూ దేవాలయ మండపాలను సీపీఎం పార్టీ తమ రాజకీయ ప్రచార వేదికగా మార్చుకుంది. ఆలయ సరస్వతీ నవరాత్రి మండపాన్ని ‘నవ కేరళ సాధన’ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ కార్యాలయంగా మార్చడంపై తీవ్ర...
News

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి అమ్మవారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు.రాత్రి 7 నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన...
ArticlesNews

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు ?

హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి, శ్రద్ధలతో శివ కేశవులిద్దరనీ ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా శ్రావణ మాసంలో లాగానే.. కార్తీక మాసంలోనూ ఎలాంటి మాంసాహారాలు ముట్టుకోకుండా నియన...
News

హర్యానాలోని నుహ్‌లో హిందువులపై మరో దాడి

హర్యానాలోని నుహ్‌లో హిందువుల‌పై మ‌రోసారి దాడి జ‌రిగింది. మదర్సాకు చెందిన పిల్లలు రాళ్లతో దాడి చేయడంతో హిందూ భక్తులు, మహిళలు గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి 8:20 గంటల...
News

నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప ద‌ర్శ‌నం

నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంట‌ల నుండి స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా,...
1 1,792 1,793 1,794 1,795 1,796 3,049
Page 1794 of 3049