News

News

‘భారతదేశం మాత్రమే మార్గాన్ని చూపుతుంది’ : విశ్వ హిందూ కాంగ్రెస్ లో డా. మోహన్ భగవత్ జీ

ప్రపంచం శాంతి మార్గంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ పరమ పూజ్యనీయ డా. మోహన్ భగవత్ జీ అన్నారు. ఇప్పుడు భారతదేశం మాత్రమే మార్గాన్ని చూపుతుందని భావిస్తున్నానన్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జయస్య ఆయత్నం ధర్మ: అనే...
ArticlesNews

పోరాట యోధుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు లచిత్ బర్ఫుకన్

( నవంబర్ 24 - లచిత్ బర్ఫుకన్‌ జయంతి ) మొఘలుల సామ్రాజ్య కాంక్షను, వారి దాష్టికాలను ఎదిరించిన భారతమాత ముద్దుబిడ్డలు ఎందరో. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాజ్‌పుత్ రాజు బందా బహదూర్, రాజా ఛత్రపాల్ వంటి యోధుల కోవకు...
News

శ్రీ‌వారి ఆల‌యంలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెల్లవారుజామున 4.45 నుండి 5.45 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు....
News

తిరుమ‌లలో న‌వంబ‌రు 27న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 27వ తేదీన(సోమ‌వారం) ప‌రిపాల‌న కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్దు చేసింది. కావున న‌వంబ‌రు 26వ తేదీన(ఆదివారం) సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌మని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి...
News

అంతరిక్షం నుంచి తొలి లేజర్‌ సందేశం

అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతమైన ముందడుగు పడింది. అంతరిక్షంలోని 16 మిలియన్‌ కిలోమీటర్ల నుంచి భూమిపైకి తొలి లేజర్‌ సందేశం అందింది. నాసా ప్రకారం.. ఇది భూమి, చంద్రుడి మధ్యదూరం కంటే 40 రెట్లు ఎక్కువ. ఇది ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ రంగంలోనే అతిగొప్ప...
ArticlesNews

ఆంగ్లేయులకు ఎదురు నిలిచిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

(నవంబర్ 24 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి) భారత స్వాతంత్ర్య ఉద్యమం అనగానే అందరికీ గుర్తొచ్చేది 1857 నాటి సిపాయిల తిరుగుబాటు. ఆ సంఘటనకు పదేళ్ల ముందే ఓ వీరుడు తెల్ల దొరలపై తిరుగుబాటు బావుటా ఎగురువేశాడు. ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి...
News

నేడు రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటాను టిటిడి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలోని గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానుంది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో...
News

విజయవాడలో అయోధ్య రాముడి అక్షింతల కలశ ఊరేగింపు

విజయవాడలోని చిట్టినగర్ లో అయోధ్య రాముడి అక్షింతల కలశ ఊరేగింపు సాగింది. కేఎల్ రావు నగర్ లోని అమ్మవారి ఆలయం నుంచి గురువారం ఉదయం పాలప్రాజెక్టు సమీపంలోని హనుమత్ దీక్షా పీఠం వరకు అక్షింతల ఊరేగింపు జరిగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ...
1 1,785 1,786 1,787 1,788 1,789 3,049
Page 1787 of 3049