సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.10వేల కోట్లు ; రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం
భారత వైమానిక దళం కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 12 సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి రూ.10,000 కోట్ల టెండర్ను జారీ చేసింది. భారత వైమానిక...






