News

News

యోగాతో మూర్ఛ లక్షణాలు తగ్గుముఖం : ఎయిమ్స్‌ న్యూరో విభాగం

యోగా చేయడం వల్ల మూర్ఛ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఢిల్లీ ఎయిమ్స్‌ న్యూరో విభాగం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తరచూ మూర్ఛపోవడం, అపనింద భావనకు గురికావడం, వ్యాకులత వంటివి యోగా వల్ల నియంత్రణలోకి వస్తున్నాయని న్యూరాలజీ...
News

‘‘చివరి దశకు ఆదిత్య ఎల్‌1 ; జనవరి 7నాటికి తుది విన్యాసాలు’

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్‌1 ’ తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంటోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉపగ్రహాన్ని ఎల్‌1 పాయింట్‌ లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు...
News

నేడు ఉత్తరప్రదేశ్‌లో ‘నో నాన్ వెజ్ డే’

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 25న(శనివారం) ‘నో నాన్ వెజ్ డే’ (మాంసాహారం లేని రోజు)గా ప్రభుత్వం ప్రకటించింది. సాధు టీఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని ఆచరించాలని పేర్కొంది. ఈ మేరకు నవంబర్...
News

అహింసను కోరుకునే వారు కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి పోరాడవలసి ఉంటుంది : డా. మోహన్ భగవత్

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ పాల్గొని ప్రసంగించారు. జయం లేదా విజయం అంటే అది ఎల్లప్పుడు ధర్మ విజయమే...
News

శైవక్షేత్రానికి సమీపంలో అన్యమత నిర్మాణం : ధర్మ పరిరక్షణ యాత్ర చేపట్టిన హిందువులు

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలోని బాహుదా నదీ తీరంలో పురాతన శైవక్షేత్రానికి సమీపంలో ఓ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించినట్లు అన్యమతస్థులు చెబుతున్నారు. ఇది వాస్తవమైతే అనుమతి రద్దు చేసి వేరే ప్రాంతంలో వారికి స్థలం కేటాయించాలి’ అని ఇచ్ఛాపురం అఖిలపక్ష...
ArticlesNews

కార్తిక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి ?

కార్తిక మాసం శివకేశవులకు విశిష్టమైనది. ఈ మాసం మొత్తం పర్వదినాలతో కలిసివుంటుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు విశిష్ట ఫలితాలను ఇస్తుంది. అయితే కార్తిక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైనవి. కార్తిక...
News

వైభవంగా అన్నవరం సత్యదేవుని, మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి తెప్పోత్సవాలు

కార్తిక మాసం సందర్భంగా క్షీరద్వాదశిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి వారికి, కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్లకు తెప్పోత్సవాన్ని చేపట్టారు నాలుగు యుగాల దేవుడిగా ప్రాశస్త్యం పొందిన లక్ష్మీచెన్నకేశవస్వామి తెప్పోత్సవం మార్కాపురంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా...
News

రేపు ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని రేపు ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాలు, ఘాట్‌ రోడ్డు కనకదుర్గానగర్‌ ప్రాంతాల్లో భక్తులు ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి...
1 1,783 1,784 1,785 1,786 1,787 3,049
Page 1785 of 3049