News

News

భారత్ లేకుండా ప్రపంచంలో సామరస్యం సాధ్యం కాకపోవచ్చు : డా. మోహన్ భగవత్ జీ

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తాత్వికత భిన్నంగా ఉండవచ్చు. కానీ...
News

హిందూ దేశంగా నేపాల్ స్థితిని పునరుద్ధరించాలని పెరిగిన డిమాండ్

నేపాల్‌లో రాచరికం, హిందూ దేశం కోసం డిమాండ్ మళ్లీ తీవ్రమైంది. ఇందుకోసం రాజధాని ఖాట్మండులో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో పోలీసులకు, ఆందోళనకారులకు స్వల్ప...
News

చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి, భారత్‌లో ప్రమాదం లేదన్న కేంద్రం

చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై మరోసారి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో చైనాలోని వూహాన్ నగరంలో ఇలాగే కరోనా...
News

బ్రాహ్మణ విద్యార్థినికి బలవంతంగా గుడ్డు తినిపించిన పాఠశాల సిబ్బంది

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలికకు బలవంతంగా గుడ్లు తినిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం విషయంపై చిన్నారి తండ్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి...
News

భారతీయులకు మరణశిక్ష కేసులో భారత్‌ అప్పీల్‌ను స్వీకరించిన ఖతార్‌ కోర్టు

గూఢచర్యం ఆరోపణలపై గత కొన్ని నెలలుగా ఖతార్‌ నిర్బంధంలో ఉన్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ భారత ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను...
ArticlesNews

కార్తిక మాసంలో గోవులను పూజించే గోపాష్టమి విశిష్టత ఏమిటి ?

కార్తిక మాసం పరమ పవిత్రమైన మాసం. కార్తిక మాసంలో కార్తిక గోపాష్టమికి ఒక విశిష్టత ఉంది. కార్తిక గోపాష్టమి కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో ఎనిమిదవ రోజున వస్తుంది. ఈ రోజున గోవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు. గోపాష్టమి...
News

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠానంతరం 48 రోజుల పాటు అనుస్ఠాన కార్యక్రమాలు

అయోధ్య రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠానంతరం 48 రోజుల పాటు ఆస్థానంలో అనుస్ఠాన కార్యక్రమాలు నిర్వహించనున్నారని శ్రీరామ తీర్ధ క్షేత్రం ట్రస్ట్ తెలిపింది.ఇందులో భాగంగా రోజూ 1 కిలో వెండి కలశంతో రాంలల్లాకు అభిషేకం నిర్వహించనన్నట్లు పేర్కొంది. శ్రీ రామ్ సేవ పేరుతో...
1 1,784 1,785 1,786 1,787 1,788 3,049
Page 1786 of 3049