మైసూరు దసరా ఉత్సవాల ఏనుగు మృతి- ‘అర్జున’కు కన్నీటి వీడ్కోలు
కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాల్లో అంబారి మోసే అర్జున ఏనుగుకు ఘనంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో హస్సన్ జిల్లా సకలేశ్పుర తాలుకాలోని దమ్మనకట్టే ప్రాంతంలో నిర్వహించారు. కడసారి అర్జునను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. సకలేశ్పుర...







