News

News

మైసూరు దసరా ఉత్సవాల ఏనుగు మృతి- ‘అర్జున’కు కన్నీటి వీడ్కోలు

కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాల్లో అంబారి మోసే అర్జున ఏనుగుకు ఘనంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో హస్సన్ జిల్లా సకలేశ్పుర తాలుకాలోని దమ్మనకట్టే ప్రాంతంలో నిర్వహించారు. కడసారి అర్జునను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. సకలేశ్పుర...
News

పీవోకేలోని శారదా పీఠాన్ని ఆక్రమించిన పాక్‌ సైన్యం

పీవోకేలోని కశ్మీరీ పండిట్ల విశ్వాసానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి పురాతన దేవాలయం శారదా పీఠాన్ని పాక్‌ సైన్యం స్వాధీనం చేసుకున్నది. ఎల్‌ఓసీ సమీపంలోని నీలం నది ఒడ్డున ఉన్న ఆలయం స్థానంలో పాక్‌ సైన్యం కాఫీ హోమ్‌ను నిర్మించనున్నది. ఈ...
News

భారత్ పై దుష్ప్రచారమే లక్ష్యంగా చైనా నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు

భారత్ పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా నుంచి పుట్టుకొస్తున్న నకిలీ ఫేస్ బుక్ ఖాతాల ముప్పును టెక్ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. మన దేశంపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా అవి పని చేస్తున్నట్లు వెల్లడించింది....
News

ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు

ముక్కోటి ఏకాదశి పర్వదినాన మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఉత్సవాల...
ArticlesNews

మహాపరినిర్వాణ దివస్‌గా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

( డిసెంబరు 6 - డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్ధంతి ) అంబేద్కర్... సంఘర్షణల నుంచి పుట్టుకొచ్చిన జాతి రత్నం, తరతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బాబా సాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. రాజ్యాంగంతో అతి పెద్ద ప్రజాస్వామ్య భారత...
News

ఉత్తరాదిని ‘గోమూత్ర’ రాష్ట్రాలంటూ డీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

బీజేపీను ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందీ మాట్లాడే ప్రాంతాలన్నీ ‘గోమూత్ర రాష్ర్టాలు’ అని, బీజేపీ అక్కడ మాత్రమే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన రెండు బిల్లులపై లోక్...
News

టీటీడి ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాలు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి. 16న పాలకొల్లు మండలం కేంద్రంలోని పెనుమదం రోడ్డులోని ఆర్‌ఆర్‌ రైస్‌మిల్లు మైదానంలో...
News

శ్రీకాళహస్తిలో ఏడుగంగల సంబరం

పంచభూత క్షేత్రమైన శ్రీకాళహస్తిలో నిర్వహించే ఏడుగంగల జాతర వైభవం ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలోని ఏడు ప్రాంతాల్లో ఏడుగురు గంగమ్మలను కొలువుదీర్చి జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. జాతరను పురస్కరించుకుని మంగళవారం ముక్కంటి ఆలయం తరఫున...
1 1,766 1,767 1,768 1,769 1,770 3,049
Page 1768 of 3049