News

NewsSeva

చెంచు గూడాలలో సంఘమిత్ర సేవా సమితి దుస్తుల పంపిణీ

నంద్యాల జిల్లా, సంఘమిత్ర -నిరంతర సేవా స్రవంతి ఆధ్వర్యంలో సేవా సమితి దత్తత తీసుకున్న చెంచు గూండాలలో రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నలమల అడవుల్లో ఉన్న చెంచులకు దుస్తులు పంపిణి చేశారు. సంఘమిత్ర సేవా కార్యక్రమాలలో సంవత్సరంలో మూడు నాలుగు...
ArticlesNews

ఓం శాంతి, శాంతి, శాంతిః అని మూడుసార్లు ఎందుకు చెబుతారు ?

వేదాల్లో చెప్పే ఏ మంత్రంలో అయినా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని మూడుసార్లు చెబుతారు. ఎందుకలా చెబుతారు, ఆ 3శాంతులు వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది ఈ కధనంలో తెలుసుకుందాం. మొదటి " శాంతి "...
News

భక్తుల అవసరాలను ‘కాష్’ చేసుకున్న అధికారులు

కార్తిక సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ అధికారుల తీరుతో ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఉచిత, రూ.50, రూ.100, 200 టికెట్లతో వేర్వేరు దర్శన వరుసలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం...
News

ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్‌ సింగ్ రోడే మృతి

పాకిస్తాన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్‌ సింగ్ రోడే(72) మృతి చెందాడు. ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్-కేఎల్‌ఎఫ్‌తో పాటు ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్‌కు చీఫ్‌. లఖ్బీర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. లఖ్బీర్‌ సింగ్ రోడే.. ఖలిస్తానీ ఉగ్రవాది...
News

కపిలేశ్వర స్వామి పుష్కరిణిలోకి భక్తులను తాత్కాలికంగా నిలిపివేసిన టీటీడీ

తిరుపతిలో గత రెండు రోజులుగా మిగ్ జాం తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా కపిలతీర్థంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పుష్కరిణి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల...
News

తుపాన్లకు పేర్లు ఎందుకు పెడతారు ?

తీరం వైపు దూసుకొస్తున్న మిగ్‌జాం తుపాను ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది. రాష్ట్రాన్ని ఇంతగా వణికిస్తున్న ఈ తుపానుకు మిగ్‌జాం అనే పేరును మయన్మార్‌ సూచించింది. ఈ పేరుకు అర్థం.. బలం, పుంజుకునే శక్తి అని వెల్లడించింది. తుపాన్లకు పేరు పెట్టేందుకు ప్రధాన కారణం.....
News

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి

భారత దేశానికి నౌకాదళ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అని ప్రధాని కొనియాడారు. సోమవారం మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో నేవీ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటూ ముందుగా భారత నౌకాదళ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌...
ArticlesNews

జీవ సౌభాగ్యం.. భూమికి ఆరోగ్యం.. మట్టితోనే మనిషి మనుగడ

( డిసెంబర్ 5 - ప్రపంచ మృత్తికా దినోత్సవం ) మానవునికి మట్టికి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. సమస్త జీవులకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప సంపద ‘నేల’. భూమి లేనిదే తిండి లేదు. కట్టుకునేందుకు బట్ట... నివాసానికి ఇల్లూ ఉండదు....
1 1,768 1,769 1,770 1,771 1,772 3,049
Page 1770 of 3049