News

News

3rd వేవ్ : మందులు, ఆక్సిజన్ నిల్వలపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష : అధికారులకు పలు ఆదేశాలు

దేశంలో మరికొద్ది నెలల్లో కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ‌ను విస్తరిస్తూనే మరోవైపు కరోనా ఔషధాలు, ప్రాణవాయువు కొరత...
News

గుంటూరు జిల్లా జవాను వీరమరణం – రూ.50 లక్షల సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్

జమ్ముకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్బని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్ ‌రెడ్డి(23) వీరమరణం పొందారు. ఈ మేరకు పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం...
News

అమెరికా స్థావరంపై ఇరాక్ రాకెట్‌ దాడి

ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్లు విరుచుకుపడ్డాయి. బుధవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగాయి. మూడు రాకెట్లతో ఈ దాడి చేసినట్లు ఇరాక్ సైన్యం పేర్కొంది. రాయబార కార్యాలయానికి ఎలాంటి నష్టం జరగలేదని, దాడి...
News

అంటార్కిటికా : భారత్‌ పేరుతో ఒక కొత్త జాతి మొక్క

అంటార్కిటికాలోని భారతీయ జీవశాస్త్రవేత్తలు అక్కడ ఓ కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. దానికి మన దేశం పేరు సహా అక్కడి మన పరిశోధన కేంద్రం 'భారతి' పేరు మీదుగా 'బ్రయమ్‌ భారతీయెన్సిస్' అని నామకరణం చేశారు. 'ఇండియన్‌ అంటార్కిటిక్‌ మిషన్‌'లో భాగంగా...
News

గంగానదిలో దొరకని కరోనా వైరస్

గంగానది కరోనారహితమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. నదిలో వైరస్‌ ఆనవాళ్లు ఎక్కడా లభించలేదని తెలిపారు. గతంలో లఖ్‌నవూలోని గోమతి నదిలో కరోనా వైరస్‌ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లోని గంగానదిలో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలు...
News

2-డీజీ ఔషధ ఉత్పత్తికి మ్యాన్‌కైండ్‌ ఫార్మా కంపెనీకి అనుమతి

కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌ కోసం డీఆర్‌డీవో నుంచి తమకు అనుమతి లభించినట్టు మ్యాన్‌కైండ్‌ ఫార్మా వెల్లడించింది. గ్వాలియర్‌లోని డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఆర్‌డీఈ)...
News

బూట్లు తడుస్తాయని మత్స్యకారుల భుజాలపై ఒడ్డుకు చేరిన తమిళనాడు మత్స్యశాఖా మంత్రి

ఎన్నికల్లో గెలిస్తే ప్రజల కోసం ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ ఓటర్ల చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు పదవి వచ్చాక అధికార దర్పాన్ని ప్రదర్శించడం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కూడా తన...
News

నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉంది – ఢిల్లీ హైకోర్టు

భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్‌...
1 1,764 1,765 1,766 1,767 1,768 2,162
Page 1766 of 2162