News

News

ప్రపంచదేశాలను సాయం అర్థిస్తున్న పాక్

పాకిస్థాన్ ను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల వల్ల పాక్ మరణించిన వారి సంఖ్య 1,265కు చేరింది. భారీ వరదలకు దేశంలోని మూడో వంతు ప్రాంతం నీట మునిగింది. సుమారు 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులై పునరావాస శిబిరాల్లో...
News

ఎండీయూ క్యాంపస్‌లో కాల్పుల క‌ల‌క‌లం!

రోహ్త‌క్‌: హ‌ర్యానాలోని రోహ్త‌క్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ (ఎండీయూ) క్యాంపస్‌లో శనివారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్యాంపస్ నుండి బయలుదేరిన 90 నిమిషాల తర్వాత ఈ...
News

గేదెల‌పై మహ్మద్ అమీద్ అలీ అత్యాచారం!(వీడియో)

రోహ్త‌క్‌: హేయమైన చర్య ఇది... హ‌ర్యానాలో రోహ్త‌క్‌లోని మహ్మద్ అమీద్ అలీ అనే డెయిరీ ఫామ్ కార్మికుడు గేదెలపై అత్యాచారం చేశాడు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లు ప‌రిశీలించి, కేసు న‌మోదు చేశారు. https://twitter.com/i/status/1566354815638454277 Source: NationalistHub మరిన్ని...
News

టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ కన్నుమూత

* రోడ్డు ప్రమాదంలో మృతి టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ కన్నుమూశారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘార్‌ జిల్లాలో సూర్యనది వంతెనపై...
News

15 నుంచి నెల్లూరులో రెండో విడత ‘అగ్నిపథ్’ నియామకాలు

నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిప‌థ్‌ నియామకాలు ఆంధ్ర ప్రదేశ్‌లో కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఏపీలో రెండో దశ ఎంపిక ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి దశలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఆగస్టు 15...
News

బంగ్లాకు సమస్యాత్మకంగా మారిన రోహింగ్యాలు… భార‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ..: బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా

ఢాకా: లక్షల మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు సమస్యాత్మకంగా మారారని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమస్యను భారత్‌ పరిష్కరించగలద‌న్న ఆశాభావాన్ని ఆమె...
News

ఓనమ్‌ పండుగ… తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు ప్రత్యేక రైళ్ళు

విజ‌య‌వాడ‌: ఓనమ్‌ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌–త్రివేండ్రమ్‌ (07119/07120) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 5న సాయంత్రం...
News

భారతీయ ముస్లింలు బీజేపీని ఆమోదిస్తారు…

పార్టీలో చేరిన భారత తొలి మహిళా రేసర్ అలీషా చెన్నై: భారత తొలి మహిళా రేసింగ్‌ నేషనల్‌ ఛాంపియన్‌ అలీషా అబ్దుల్లా (33) బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. త‌మిళ‌నాడుకు చెందిన అలీషా.. ఆ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అన్నామలై...
1 1,764 1,765 1,766 1,767 1,768 2,673
Page 1766 of 2673