ప్రపంచదేశాలను సాయం అర్థిస్తున్న పాక్
పాకిస్థాన్ ను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల వల్ల పాక్ మరణించిన వారి సంఖ్య 1,265కు చేరింది. భారీ వరదలకు దేశంలోని మూడో వంతు ప్రాంతం నీట మునిగింది. సుమారు 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులై పునరావాస శిబిరాల్లో...







