News

News

దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో టీటీడీ తిరుప్పావై ప్రవచనాలు

పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి...
News

శ్రీకాళహస్తిలో ఆగమోక్తంగా ఆకాదీపం

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఆకాదీపాన్ని ఆగమోక్తంగా వెలిగించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తిక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు ఆకాశదీపాన్ని సంప్రదాయబద్ధంగా వెలిగిస్తుంటారు. ఆలయంలోని ఊంజల్‌సేవ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్తీక దీపానికి పూజలు చేశారు. అనంతరం స్థూపానికి జ్యోతిని అమర్చి ఆకాశదీపంగా...
News

సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన 25 మంది

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో అన్యమతాలకు 25 మంది స్వధర్మాన్ని స్వీకరించారు. తద్వారా సనాతన హిందూ ధార్మికంలోకి తిరిగి ప్రవేశించారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనుకునే వ్యక్తుల కోసం ఘర్ వాపసీ కార్యక్రమాన్ని హిందూ సమాజం చేపడుతోంది. ఇందులో భాగంగా కాలభైరవ ఆలయంలో ఏర్పాటు...
News

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్‌.. విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకున్నారు.అనంతరం దుర్గగుడి...
ArticlesNews

హిందూయిజం కాదు.. హిందుత్వం

హిందూ, హిందూత్వం, హిందూయిజం.. ఈ మూడు పదాల మీద చర్చ ఇప్పటిది కాదు. ఈ పదాల మీద ఇంత చర్చకు కారణం, అంత పురాతన జీవన విధానాన్ని నిర్వచించడానికి ఆ మాత్రం చర్చ, సమయం అవసరమేనని ఏ కొందరో భావించడం కానేకాదు....
News

రామమందిర ప్రతిష్ఠాపనకు ప్రముఖులకు ఆహ్వానం

అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50...
News

పీవోకే భారత్ దే హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి తర్వాత అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే 'జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023', 'జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లు-2023'ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఈ సందర్భంగా కేంద్ర...
NewsSeva

మిగ్ జాం తుపాను బాధితులకు సేవా భారతి చేయూత

బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాన్ ప్రభావంతో నెల్లూరుజిల్లా లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. తుపాను తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ సేవా సమితి సేవా భారతి...
1 1,764 1,765 1,766 1,767 1,768 3,049
Page 1766 of 3049