News

ArticlesNews

అన్నదానంతో సమత పంచిన కాశి నాయన

( డిసెంబర్ 06 - కాశి నాయన వర్ధంతి ) శ్రేష్టమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీన జనసేవ, గోసేవ, శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశిరెడ్డి...
News

సియాచిన్‌ మంచు శిఖరంపై తొలి మహిళా ఆర్మీ అధికారి విధులు

సైన్యానికి చెందిన కెప్టెన్‌ గీతిక కౌల్‌ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో విధులు నిర్వర్తించనున్న తొలి మహిళా మెడికల్‌ ఆఫీసర్‌గా నిలిచారు.సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉండే సియాచిన్‌లో విపరీతమైన...
News

తిరుమల అన్న ప్రసాదం నాణ్యతపై వివాదం

తిరుమలలో నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగ్గా లేదంటూ పలువురు భక్తులు టీటీడి సిబ్బందిపై తిరగబడ్డారు. సోమవారం రాత్రి కొందరు అయ్యప్ప స్వాములు, సాధారణ భక్తులు అన్నదాన కేంద్రానికి వచ్చారు. సిబ్బంది వడ్డించిన అన్నప్రసాదం...
News

మందసలో అయోధ్య అక్షింతల ఊరేగింపు

అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామమందిరానికి సంబంధించిన అక్షింతలను సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని మందసలో ఊరేగించారు. జనవరి 22న ఆలయ ప్రతిష్ట జరుగుతోంది. దీనిలో భాగంగా అయోధ్య నుంచి శ్రీరాముని దివ్య అక్షింతలు శ్రీకాకుళం కేంద్రానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి మందసకు చేరుకున్న...
News

జాబిల్లి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్‌-3 ప్రొపల్షన్‌ మాడ్యుల్‌

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను పంపిన ఇస్రో.. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడంపై దృష్టిపెట్టింది. ఇటీవల చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి...
News

అన్నప్రసాద సముదాయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు : టీటీడీ చైర్మన్

తిరుమల అన్నప్రసాద సముదాయంలో ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ‘మాకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. నిన్న కొంతమంది భక్తులు అన్నప్రసాదంలో నాణ్యత లేదంటూ ఆందోళన చెయ్యడం మా దృష్టికి వచ్చింది. నిజంగా...
News

అయోధ్యలో ప్రతిష్టించనున్న ధ్వజ స్థంభాలు

దేశ ప్రధాని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదు. 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజు. నాడు జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం, రాముని విగ్రహ ప్రతిష్ణాపన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే...
News

బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిగ్‌జాం తుపాను

తీవ్ర తుపాను మిగ్‌జాం బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో గంట వ్యవధిలో పూర్తిగా తీరాన్ని దాటనుందని వెల్లడించారు. ‘మిగ్‌జాం’ తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముంది. తుపాను తీరం...
1 1,767 1,768 1,769 1,770 1,771 3,049
Page 1769 of 3049