News

ArticlesNews

ఉత్తమ పర్యాటక గ్రామంగా ధోర్డో ఎందుకు ఎంపికైంది ?

గుజరాత్ లోని ధోర్డో కచ్ ఎడారిలో పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న చిట్టచివరి గ్రామం ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ డబ్ల్యూటిఓ) అక్టోబరు 10వ తేదీన గుజరాత్లోని కచ్ జిల్లాలో గల ధోర్డోను ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించింది. ఉత్తమ పర్యాటక...
News

పన్నూ బెదిరింపుల వీడియోతో ఢిల్లీలో హైఅలర్ట్‌

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూమరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ అతడు విడుదల చేసిన వీడియో తో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్...
News

వందేళ్లుగా శునకానికి పూజలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని భైరవ్‌ గుడిలో గత వందేళ్లుగా శునకం విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఈ విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏమైనా కోరుకుంటే అది జరుగుతుందని స్థానికుల విశ్వాసం. సుమారు వందేళ్ల క్రితం బులంద్‌శహర్‌లోని సికందరాబాద్‌లో బాబా లటూరియా అనే గురువు ఉండేవారు. ఆయన...
News

అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం సిద్దమవుతున్న రాంలల్లా విగ్రహాం

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, బాలరాముడి విగ్రహం, ప్రతిష్టకు...
News

గుజరాత్‌ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు

గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని బుధవారం గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తెలిపారు. గర్బాను.. మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్లు ప్రకటించారు. ఇది...
News

దసరా ఉత్సవాల ఏనుగు ‘అర్జున’ మృతి వెనుక సంచలనం.. ఎంత పొరపాటు చేశారు! భక్తుల ఆగ్రహం

మైసూరులో దసరా ఉత్సవాల ఏనుగు ‘అర్జున’ మృతి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని మావటి తెలిపాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో భక్తులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. ఘటనపై...
News

భారత పార్లమెంటుపై కన్నేసిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను

ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మళ్లీ భారత్‌పై విషం చిమ్మారు. ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని ఇందులో చెప్పాడు. డిసెంబర్...
News

అస్సాం వలసదారుల వివరాలు అందజేయండి : సుప్రీంకోర్టు

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు 1966-1971 మధ్య కాలంలో వలస వచ్చిన వారి వల్ల అస్సాం రాష్ట్ర జనాభా, సాంస్కృతిక గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపే సమాచారం ఏదీ తన ముందు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. పౌరసత్వ చట్టంలోని...
1 1,765 1,766 1,767 1,768 1,769 3,049
Page 1767 of 3049