శుక్రవారం ఎక్స్ట్రాలకు రాజ్యసభలో కత్తెర
రాజ్యసభలో శుక్రవారం నమాజ్ కోసం ఇచ్చిన అదనపు 30 నిమిషాల విరామాన్ని ఉప రాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తొలగించారు. రాజ్యసభలో శుక్రవారం నమాజ్ కోసం ఇచ్చిన అదనపు 30 నిమిషాల విరామాన్ని తొలగిస్తూ రాజ్యసభ నిబంధనలలో మార్పు...







