News

News

60 గంటలపాటు జరగనున్న శ్రీరాముని ప్రతిష్ఠ పూజలు

అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడానికి ఇక 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2024 జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. కాశీకి చెందిన పండితులు లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో 121 మందికి పైగా వేద పండితుల బృందం...
ArticlesNews

ఐక్యతకు బలం చేకూర్చిన తీర్పు!

ఆర్టికల్‌ ‘370, 35ఎ’ల రద్దుపై భారత సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 11న ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను నిర్ద్వంద్వంగా సమర్థించింది. ఈ మేరకు 2019 ఆగస్టు 5 నాటి నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను మరింత పటిష్ఠం చేసేదే తప్ప...
ArticlesNews

ఆర్టికల్‌ 370 ఏంటి? ఎందుకు రద్దయింది?

కేంద్రంలోని ప్రభుత్వం 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని తాజాగా సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్‌ 370 ఏంటి? ఆది నుంచి ఎందుకు వివాదాస్పదమైంది? ఎందుకు రద్దయింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌...
News

అయోధ్యలో రాముడి చరిత్ర తెలిపేలా శోభాయాత్ర

శ్రీరాముడి జీవితంలో కీలక ఘట్టాలను తెలియజేసే విధంగా విగ్రహాలతో అయోధ్యలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి గుర్తుగా జనవరి 17న సుమారు 100 విగ్రహాలతో శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు. వారం...
News

నేటి నుంచి పల్నాటి వీరారాధనోత్సవాలు

పల్నాటి వీరారాధన ఉత్సవాలు మంగళవారం నుంచి ఐదు రోజులపాటు రణక్షేత్రం కారెంపూడి (కార్యమపూడి)లో ప్రారంభం కానున్నాయి. క్రీ.శ.1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో అమరులైన వీరులను పల్నాటి వీరుల వారసులు వంశపారంపర్యంగా ఏటా రణక్షేత్రానికి తరలివచ్చి స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు...
News

ఐఎన్‌ఎస్‌ డేగాలో ‘ఈగల్స్‌’ వార్షికోత్సవం

తూర్పు నావికా దళానికి చెందిన నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో సోమవారం ‘ఈగల్స్‌’ 43వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కేంద్రం పూర్వపు నేవల్‌ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ ఈగల్స్‌ 333 ఉన్నతమైన సేవలను అందించినట్టు నేవీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో...
News

మహారాష్ట్రలో ‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమం

మహారాష్ట్రలోని పూణెలో ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ (శ్రీరామునికి రెండు నూలుపోగులు) ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామునికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులకు ఉపక్రమించారు. ఈ ఉద్యమ ప్రచారం 13...
News

17 నుంచి తిరుమలలో తిరుప్పావై పారాయణం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14 వరకు పెద్ద జీయ్యంగార్‌ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం చేపట్టనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పెరియకోయిల్‌ కేల్వి...
1 1,757 1,758 1,759 1,760 1,761 3,050
Page 1759 of 3050