News

News

మసీదుల్లోకి మహిళలను అనుమతించండి : తెలంగాణ హైకోర్టు

మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం సరికాదని పేర్కొంది. మసీదులు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలనూ అనుమతించాలని తెలంగాణ హైకోర్టు...
News

శబరిమలలో భారీగా భక్తుల రద్దీ, నియంత్రణలో ప్రభుత్వం విఫలం

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.....
News

ఉగ్ర దాడులకు ప్లాన్‌.. బెంగళూరులో ఎన్‌ఐఏ సోదాలు

కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక, దేశవ్యాప్తంగా రెండు రోజులుగా పలుచోట్ల ఎన్‌ఐఏ దాడులు కొనసాగుతున్న...
News

రంగనాథుని సన్నిధిలో అయ్యప్ప భక్తులపై దాడి

శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో ఆంధ్ర భక్తులపై దాడి జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 30మందికి పైగా అయ్యప్ప భక్తులు, కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు మంగళవారం ఉదయం స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్నారు. వారిలో కొందరు వరుసలో నిల్చోకుండా మధ్యమధ్యన...
News

చంద్రుడిపైకి 2040 కల్లా భారతీయుడు : ఇస్రో ఛైర్మన్

చంద్రయాన్-3 ద్వారా జాబిల్లి ఉప రితలంపై విజయవంతంగా వ్యోమనౌకను దించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. జోరుగా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తోంది. 2040 నాటికి చంద్రుడిపై తొలి సారిగా భారత వ్యోమగామిని దించుతామని సంస్థ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. రోదసి...
News

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్- డిసెంబర్ 19న స్వామి వారి దర్శనం నిలిపివేత!

డిసెంబర్‌ 23న వైకుంఠ ఏకాదశిని పుర‌స్క‌రించుకుని 19 తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం...
News

శబరిమల భక్తులకు కేరళ సీపీఎం ప్రభుత్వం సహాయ నిరాకరణ

శబరిమల భక్తులకు తగు సదుపాయాలు కల్పించడంలో కేరళలోని సీపీఎం ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు సీపీఎం ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదని ఆయన హితవు...
ArticlesNews

స్వదేశీ ఉద్యమంలో స్ఫూర్తి సంతకం బాబు గేనూ

( డిసెంబర్ 12 - బాబూ గేనూ జయంతి ) కాశ్మీరీ లాల్, స్వదేశీ జాగరణ్ మంచ్ విదేశీ నిర్మిత వస్త్రాల దిగుమతికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాట కార్యకర్తలు నిర్వహించిన పలు నిరసనల్లో పాల్గొంటూ అహింసాయుత నిరసన కోసం బ్రిటిష్ వారిచే...
1 1,756 1,757 1,758 1,759 1,760 3,050
Page 1758 of 3050