న్యూఢిల్లీ నగరంలోని పితంపురా ప్రాంతంలో ఉన్న రామ్లీలా మైదానం సమీపంలో అక్రమ నిర్మాణాల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా నిర్మించబడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘నూర్-ఎ-ఇలాహి’ మసీదు...
భోజ్శాల వాస్తవానికి శ్రీ వాగ్దేవి దేవాలయమేనని పేర్కొంటూ, ఆ ప్రాంగణం నుంచి అన్ని ఇస్లామిక్ చిహ్నాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఇటీవల మధ్యప్రదేశ్...
ఎందరో విదేశీయలు భారతగడ్డపై అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను మెచ్చుకుంటూ స్థిరపడ్డారు. మరికొందరు వేషధారణ తోపాటు ఈ జీవనశైలినే అనుసరిస్తూ ఆశ్చర్యపరిచినవారు ఉన్నారు. ఇంకొందరు విదేశీ పేరెంట్స్...
పుల్వామా ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్ను గుర్తుతెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని ఇతడి మృతదేహం...
భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కోలుకోలేని విధంగా దెబ్బతింది. మురిద్కేలో ఉన్న ప్రధాన శిక్షణా కేంద్రాన్ని...
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్పై బాలీవుడ్ నటి, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘పాతాల్ లోక్’ ఫేమ్ గుల్ పనాగ్...