News

News

అయోధ్య రామ మందిర పూజారిగా యూపీ విద్యార్థి

అయోధ్య రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22 శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా జరగబోతోంది. ఇదిలా ఉంటే రామమందిరంలో పూజారులుగా పనిచేయడానికి ఎంపికైన 50 మందిలో ఘజియాబాద్‌కి చెందిన యువకుడు మోహిత్ పాండే ఎంపికయ్యారు.దూధేశ్వర్...
News

శ్రీపీఠం.. అరుణారుణం

శ్రీ లలితా సహస్ర నామం.. 64 వేల కోట్ల మంత్రాల సారం.. మహాశక్తిని ప్రసాదించే దివ్యమంగళ స్తోత్రం.. ఈ మహిమాన్విత నామావళితో లలిత అమ్మవారికి.. మహాశక్తి యాగ ప్రాంగణంలో శతకోటి కుంకుమార్చలు నిర్వహించిన వేళ.. పవిత్ర కార్తిక మాసంలో కాకినాడ రమణయ్యపేటలోని...
ArticlesNews

సంగీత సామ్రాజ్ఞి, సు’స్వర’ లక్ష్మి MS సుబ్బులక్ష్మి

( డిసెంబర్ 11 - ఎంఎస్ సుబ్బులక్ష్మి వర్ధంతి ) ఆ స్వరం దేవదేవుని మేలుకొలుపు. ఆ రూపం భారతీయతకు నిండుజాబిలి. పారవశ్యభక్తితత్వ ఆలాపనకు నిలువెత్తు నిదర్శనం. ఆమే.. సంగీత కళానిధి, సంగీత సరస్వతి, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి. సుబ్బులక్ష్మి సంగీత...
News

ముంబై నుంచి అయోధ్యకు రామభక్తుల పాదయాత్ర

నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య నగరం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రధానమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కృతజ్ఞతలు తెలిపారు.ముంబై నుంచి 47 రోజుల పాటు...
News

శబరిమలలో దర్శన సమయం పెంపు

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. దీంతో దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు(టీడీబీ)ప్రకటించింది. సాయంత్రం దర్శనం 4 బదులు 3 గంటల నుంచే మొదలవనుంది. రోజూ వర్చువల్‌ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు,...
News

శ్రీశైలంలో కార్తిక దీపారాధనలు భారీగా తరలివచ్చిన భక్తులు

కార్తికమాసంలో చివరి కార్తిక సోమవారం కావడంతో రెండు రాష్ట్రంలోని శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో చివరి సోమవారం కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు...
News

370 అధికరణం రద్దుపై నేడు తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాలుగా...
News

ఆదివారం ఆ ఊళ్లో మాంసాహారం నిషేధం ఎందుకంటే!

ఆదివారం వస్తే చాలు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడితే.... ఇక్కడి ఊరివాళ్లు మాత్రం మాంసాహారం తీసుకోకుండా, మద్యం ముట్టకుండా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడికి పైకప్పు అంటూ లేకపోవడం, నేలపైన ఉండే స్వామి విగ్రహం... ఈ గుళ్లో ప్రత్యేకతలు. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప...
1 1,759 1,760 1,761 1,762 1,763 3,050
Page 1761 of 3050