News

News

దేశం యొక్క స్వభావం దాని సంస్కృతి ద్వారా ఉద్భవిస్తుంది : డా. మోహన్ భగవత్

ఐక్యత అంటే ఏకరూపత కాదని, విభిన్నంగా ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండటం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. అస్సాంలోని మజులి నది ద్వీపంలోని ఉత్తర కమలాబరి సత్రంలో రెండు రోజులపాటు జరుగుతున్న పూర్వోత్తర్ సంత్...
News

కెనడాలో ప్రవాస భారతీయుడిపై కాల్పులు, హిందూ సమాజంలో ఆందోళన

కెనడాలో ఓ హిందూ వ్యాపారి పై హత్యాయత్నం జరిగింది. కెనడాలోని సర్రే లో స్థిరపడిన ప్రవాస భారతీయుడు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇటీవల కాలంలో హిందువులే లక్ష్యంగా కెనడాలో దాడులు పెరిగాయి.శ్రీ లక్ష్మీనారాయణ్ మందిర్ అధ్యక్షుడు సతీశ్ కుమార్, కుమారుడి నివాసం...
News

రామ హారతికి రారండి ; అయోధ్యలో 700 లాకర్ల ఏర్పాటు

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరవ్వాలంటూ రామ భక్తులకు ఆలయ ట్రస్టు ఆహ్వానం పలికింది. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న పాసులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం ప్రతిరోజూ త్రిసంధ్య (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం)లలో హారతి...
News

హద్దుమీరిన ప్రచారం ఆలయాలకి ప్రభుత్వ ప్రచార బోర్డులు

తిరుపతి జిల్లా నాయుడుపేట నాలుగు వీధుల కూడలిలో ఉన్న గ్రామదేవత శ్రీపోలేరమ్మ ఆలయంపై వైసీపీ నాయకులు.. సీఎం చిత్రంతో ఉన్న హోర్డింగ్‌ పెట్టారు. గుడి విద్యుత్తునే ఆ బోర్డుకు వినియోగిస్తున్నారు. ప్రచారానికి ఇలా పవిత్ర స్థలాలనూ వదలకపోతే ఎలా అని స్థానికులు...
News

సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్‌

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్‌ నియమితులయ్యారు. రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన ఆమె.. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)...
ArticlesNews

ఆం‌గ్లేయుల అడుగుజాడలలో..

1857 నాటి మొదటి స్వాతంత్య్రోద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం దారుణంగా అణిచివేసింది. ఆ ఉద్యమాన్ని రాచరికానికి సవాలుగా భావించింది. దాంతో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ నుంచి ఇండియాను స్వాధీనం చేసుకుంటూ ఆగస్టు 2, 1858న ఓ చట్టాన్ని తెచ్చింది. ఇక పాలన అంతా...
News

రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల నిధులను దుర్వినియోగం చేస్తోంది : దగ్గుబాటి పురందేశ్వరి

సీఎం జగన్‌ ప్రజల సొమ్ముకు సమాధానం చెప్పరని, దేవుడి సొమ్ము కూడా దోచేస్తున్నారని బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోనసీమ పర్యటనకు వచ్చి ఆమె అమలాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిటిడీ ఛైర్మన్‌గా అన్యమతస్థుడిని...
News

హరప్పా నాగరికత 7- 8వేల సంవత్సరాల పురాతనమైనది – పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌ల వెల్ల‌డి

హరప్పా నాగరికత అధ్యయనంలో భాగంగా ఒక ప్రధాన పురోగ‌తి ల‌భించింది. డెక్కన్ కాలేజ్ పూణే, సెంట్రల్ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిశోధకులు హర్యానాలోని హిసార్ జిల్లాలోని రాఖీగర్హి గ్రామంలో ఒక పురాతన ప్రదేశంలో సుమారు 8,000 సంవత్సరాల క్రితానికి...
1 1,733 1,734 1,735 1,736 1,737 3,051
Page 1735 of 3051