News

News

రేపు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం రాత్రి మండల పూజ అనంతరం తాత్కాలికంగా మూతపడింది. మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా తిరిగి ఈ నెల 30న ఆలయ ద్వారాలను తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. అలాగే జనవరి 13న ప్రసాద...
News

హిందూదేవాల‌యాల భూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను స‌మ‌ర్థించే క్రైస్త‌వ సంస్థ పిటిష‌న్‌ను కొట్టివేసిన మ‌ద్రాస్ హైకోర్టు

త‌మిళ‌నాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అరుల్మిగు పాపనాసస్వామి దేవాలయం పరిధిలోకి వచ్చే పిల్లయాన్ అర్థసం కత్తలై అనే హిందూ దేవాల‌య భూముల‌ను అమాలి కాన్వెంట్ అనే క్రైస్త‌వ సంస్థ అక్రమంగా ఆక్రమించిందని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఆలయ భూమిని అక్రమంగా ఆక్రమించడాన్ని సమర్థించేందుకు...
News

ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష నుంచి ఉపశమనం

గూఢచర్యం ఆరోపణల కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందికి ఖతర్‌లో పడిన మరణశిక్షను స్థానిక న్యాయస్థానం రద్దు చేసి జైలు శిక్షగా మార్చింది. ఈ మేరకు ఖతర్‌ కోర్టు తీర్పు ఇచ్చినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ...
News

అయోధ్యలో జనవరి 16నుంచి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు

అయోధ్యలోని రామజన్మభూమి మందిర ప్రాణప్రతిష్ఠ వారం రోజుల పాటు జరుగుతుంది. ఆ కార్యక్రమాలు జనవరి 16 నుంచి మొదలవుతాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి. జనవరి 16న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నియమించిన ఆతిథేయి, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరోజు...
ArticlesNews

ఏక్ దేశ్ మే దో నిషాన్, దో ప్రధాన్ నహి చలేగా..!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖండ భారత్ దీక్ష ఫలిస్తోంది. మనవి కాదు అనుకున్న కాశ్మీర్ భరతమాత మణి కిరీటంలో చేరింది. దశాబ్దాల పోరాటంలో అనేక ఆటుపోట్లు చవి చూసినా అంతిమంగా భారతీయ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. "ఒకే దేశం.. ఒకే...
News

అయిదేళ్లలో 50 నిఘా ఉపగ్రహాలు : ఇస్రో ఛైర్మన్‌

భౌగోళిక నిఘా సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుచుకునే దిశగా మన దేశం అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాబోయే అయిదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. ముంబయిలో ఐఐటీ బాంబే గురువారం...
News

మేరీ “గుడి”, హిందూ మతంపై దాడి

మనది కాని మతాన్ని, మనది కాని ఆచారాలను, మనవి కాని సంప్రదాయాలను మనవిగా చూపే దుర్మార్గమైన పనులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రోమన్ కేథలిక్ చర్చ్‌లు ఒడిగడుతున్నాయి. అందులో భాగంగా హిందూ దేవాలయాలను పోలిన క్రిస్టియన్ చర్చ్‌లను నిర్మిస్తున్నాయి. హిందూ దేవతామూర్తులను...
News

శ్రీశైలక్షేత్రంలో రూ.215.04 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

శ్రీశైలక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ చక్రపాణిరెడ్డితో కలిసి ఆయన బుధవారం శ్రీశైల మహాక్షేత్రంలో రూ.215.04 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ,...
1 1,734 1,735 1,736 1,737 1,738 3,051
Page 1736 of 3051