News

News

అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి

ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్‌ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు....
News

హిందూ ఐకమత్యానికి నడుంబిగించాలి

హిందూ ఐకమత్యానికి నడుంబిగించాలని విజయవాడ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న తాళ్లూరి కల్యాణ మండపంలో ఆజాద్‌ హిందూ బోర్డ్‌, వాసవి ఇంటర్నేషనల్‌ పరివార్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది....
News

కార్గిల్‌ వైమానికతలంపై వాయుసేన విన్యాసం

భారత వాయుసేన మరో ఘనత సాధించింది. పాకిస్థాన్‌తో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలోని కార్గిల్‌ వైమానికతలంపై (ఎయిర్‌ స్ట్రిప్‌) తొలిసారి సి-130జె రవాణా విమానాన్ని రాత్రివేళ దించింది. సముద్రమట్టానికి 10,500 మీటర్ల ఎత్తులో ప్రతికూల భౌగోళిక, వాతావరణ పరిస్థితుల మధ్య ఈ...
News

ఒకటిన్నర టన్నుల బరువుతో అయోధ్య రాముడి విగ్రహం

అయోధ్య రాముడి విగ్రహం బరువు సుమారు ఒకటిన్నర టన్నులు ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. కర్ణాటక, రాజస్థాన్‌కు చెందిన కళాకారులు నల్లటి ఏకశిలతో 51 అంగుళాల మేర రూపొందించిన మూడు విగ్రహాల్లో ఒకదాని...
News

‘మహాభారతాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం లేదు’ – ‘శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం’ ఆవిష్కరణ

వ్యక్తుల జీవితాల కోణంలో అధ్యయనం చేస్తే మహాభారతాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం లేదని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడలో కేతు విశ్వనాథ రెడ్డి సాహిత్య వేదికపై నిర్వహించిన పుస్తక మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చాగంటి 'శ్రీమదాంధ్ర...
News

ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్.. అసలేంటి గొడవ?

గతేడాది నవంబర్ దాకా భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అక్కడి అందాల్ని వీక్షించడం కోసం మన భారత్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు వెళ్లేవాళ్లు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రిటీల దాకా ఈ మాల్దీవులను సందర్శనకు అధిక ప్రాధాన్యత...
News

అమృత ఘడియల్లో బిడ్డలకు జన్మనివ్వాలని గర్భిణీల ఆరాటం

అయోధ్యలో జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత క్షణాల కోసం యావత్ భారత దేశమే కాకుండా విదేశాల్లోని హిందువులు కూడా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు...
News

అయోధ్య ప్రారంభోత్సవం జరిగే 5 రోజులు ఇంట్లోనే ఉండండి.. ముస్లింలకు ఎంపీ వివాదాస్పద సూచన

అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు యావత్ భారతదేశమే కాకుండా వివిధ దేశాల్లో ఉన్న కోట్లాది మంది హిందువులు ఎన్నో రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22 వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్స...
1 1,717 1,718 1,719 1,720 1,721 3,051
Page 1719 of 3051