News

News

ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’

అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్‌ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు. విశ్వహిందూ పరిషత్‌ (విశ్వ...
News

మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సిక్కు వేర్పాటువాది

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌' నేత గురుపత్వంత్‌ సింగ్‌ మరోసారి భారత్‌లో హింసాకాండ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు (జనవరి 22న) అమృత్‌సర్‌ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు...
News

స్వచ్ఛ ఆలయం ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని

దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలు  అపూర్వంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  'స్వచ్ఛ ఆలయం ప్రచారాన్ని ప్రారంభించారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న  రామమందిర  ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని   ప్రధానమంత్రి  ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. అయోధ్యను భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు ప్రజలు  ఏకం కావాలని నరేంద్ర  మోదీ...
News

నేటి నుంచి అయోధ్యలో రామోత్సవాలు ‍ప్రారంభం.

జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ‍ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం...
News

అనకాపల్లిలో అయోధ్య రాముని శోభయాత్ర

అనకాపల్లి జిల్లా ఎమ్.అలమండ గ్రామంలో గ్రామ ప్రజలు అధ్వర్యంలో అయోధ్య రాముని శోభయాత్ర చేస్తూ అంగరంగ వైభవంగా కోలాటాల నడుమ సంప్రదాయబద్దంగా అక్షింతలు ఊరేగింపు నిర్వహించారు. రామాలయంలోని స్వామివారిని మంత్రి దర్శించుకుని శోభాయాత్రను తిలకించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిమండలంలోని కొత్తపెంటా గ్రామంలో...
News

అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లేందుకు 72 రైళ్లు

అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. 23 నుంచి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు అయోధ్య చేరుకునేందుకు వీలుగా కొత్తగా రైళ్లను నడిపేందుకు...
News

రామ మందిర ప్రారంభోత్సవంపై బిహార్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బిహార్‌ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామ మందిరం విషయంలో బీజేపీ తీరుపై ఆయన విమర్శలు చేశారు. ప్రజలకు జబ్బు పడితే లేదా గాయపడితే గుడికి వెళ్లుతారా? లేదా ఆస్పత్రికి వెళ్లుతారా? అని...
News

తిరుమలలో అరాచకం : పార్టీ స్టిక్కర్లతో నేతల హల్‌చల్

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తిరుమలలో ( tirumala) ఏకంగా వైసీపీ, సీఎం స్టిక్కర్లు వేసిన కార్లతో హల్‌చల్ చేశారు. తిరుమలలో ఎలాంటి పార్టీలు, అన్యమతాల ప్రచారానికి అనుమతించరు. అయితే వైసీపీ నేతల ఆగడాలను మాత్రం టీటీడీ సిబ్బంది...
1 1,715 1,716 1,717 1,718 1,719 3,051
Page 1717 of 3051