News

News

అయోధ్య చిత్రాలతో బనారసీ చీరలు

రామమందిర ప్రాణప్రతిష్ఠ సంబరాలు ప్రఖ్యాత ‘బనారసీ చీరలు’ నేసే చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి చూపుతున్నాయి. చీరల కొంగులపై (పల్లూ) రామమందిర చిత్రాలు ఉండాలని, శ్రీరాముడి బాల్యం నుంచి రావణసంహారం దాకా రామచరితలోని వివిధ ఘట్టాలను చిత్రించాలని, చీరల అంచులపై...
News

రామా.. ప్రసాదాలకు నోచలేమా

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో కొలువైన సీతారామలక్ష్మణమూర్తులకు నైవేద్యం సమర్పణకు కనీసం ప్రసాదాలు కూడా పూర్తిస్థాయిలో తయారు చేయడం లేదు. సరకుల కొరత ఉందని, సరిపడా సకాలంలో ఇవ్వడం లేదు. శ్రీవారి పోటులో ఒక రకం చేస్తే మరొకటి సిద్ధం చేయడం...
News

మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన...
News

భారత్ లాంటి మిత్రదేశం ఉండటం మా అదృష్టం : షేక్ హసీనా

ఢాకాలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "భారత్ లాంటి నమ్మక మైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వారు...
News

హిందూ ధర్మంపై మక్కువ పెంచుకోవాలి

హిందూ ధర్మంపై ప్రజలకు మక్కువ పెంచుకోవాలని కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. తిరుపతికి చెందిన గుడి-బడి బృంద సభ్యులు 120 మందితో ఆదివారం ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలైన మణికంఠేశ్వరస్వామి,...
News

22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే..

మరికొద్ది రోజుల్లో అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బందిని అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో...
News

రామమందిర ఉద్యమ కార్యకర్త పూజారికి బెయిల్

మూడు దశాబ్దాల క్రితం రామమందిర ఉద్యమంలో పాలుపంచుకున్న కేసులో అరెస్టయిన కర్ణాటక హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారికి శనివారం బెయిల్ లభించింది. జైలు నుంచి రాగానే తాను ఆనాడు రామమందిరం కోసం ఆందోళనలో పాల్గొన్నానని, ఇప్పుడు అయోధ్యకు వెళ్తానని శ్రీకాంత్ పూజారి...
News

భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి ; జేపివర్సిటీ ప్రొఫెసర్ వివాదాస్పద లేఖ

“భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి. అది కూడా పాకిస్థాన్-బంగ్లాదేశ్ వెంబడే ఏర్పాటు చేయాలి" అని డిమాండ్ చేస్తూ బిహార్ లోని ఛాప్రాలో ఉన్న జైప్రకాశ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖర్షీద్ అలామ్ అలియాస్ లాల్ బాబు పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు...
1 1,716 1,717 1,718 1,719 1,720 3,051
Page 1718 of 3051