News

News

అమెరికా వీధుల్లో ‘జై శ్రీరాం’ నినాదాలతో భారీ ర్యాలీ!

జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో సప్త సముద్రాలు దాటి మరీ ‘జై శ్రీరామ్’ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయోధ్యలో...
News

టీటీడీ అనుబంధ ఆలయాల విస్తృత ప్రచారానికి వెబ్ సైట్ ఆవిష్కరణ

తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల్లో గ‌ల టీటీడీ స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు విస్తృత ప్రాచుర్యం క‌ల్పించేదిశ‌గా అన్ని వివ‌రాల‌తో ఆధునీకరించిన వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది....
News

అయోధ్యలో భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు

మరో రెండు వారాల్లోనే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సమయంలో అయోధ్యకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు. జనవరి 22న...
News

ఐదు దశాబ్దాల తరవాత చంద్రుడిపైకి అమెరికా ప్రయోగం

జాబిల్లిపై ప్రయోగాలకు అగ్రరాజ్యం అమెరికా సిద్దం అవుతోంది. 50 సంవత్సరాల కిందటే చంద్రుడిపై అమెరికా శాస్త్రవేత్తలు కాలుమోపారు. ఆ తరవాత చంద్రుడిపై ప్రయోగాలకు అమెరికా అంతగా ఆసక్తి చూపలేదు. అయితే ఇటీవల భారత్ చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంతో అగ్రరాజ్యాలు...
News

టైమ్స్‌ స్క్వేర్‌లో ‘ప్రాణప్రతిష్ఠ’ ప్రత్యక్ష ప్రసారం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-1 ; కోరుకొండ సుబ్బారెడ్డి

ఎందరో వీరుల పోరాటాలు, ప్రాణత్యాగాలే ఈ నాటి ఈ స్వాతంత్రం. ఆ పోరాటాల్లో 1857 తిరుగుబాటు ప్రధానమైనది. వీరసావర్కర్ ఈ తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పిలిచాడు. సంగ్రామంగా పిలవడానికి కారణం దీనిలో అన్ని ప్రాంతాలు పాల్గొన్నాయి. వారందరిదీ ఒకటే...
News

సత్యదేవునికి సరికొత్త రథాలు

అన్నవరం సత్యనారాయణ స్వామికి 34.1 అడుగుల ఎత్తు ఉండే భారీ రథం తయారవుతోంది. సత్యదేవుని కల్యాణోత్సవాల సమయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపునకు ఈ రథాన్ని సిద్ధం చేస్తున్నారు. వ్యయం అంచనా సుమారు రూ.1.08 కోట్లు. టేకు కలప వినియోగిస్తున్నారు....
News

దేశవ్యాప్తంగా దేవాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు : తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వరకు అన్ని దేవాలయాలను...
1 1,714 1,715 1,716 1,717 1,718 3,051
Page 1716 of 3051