News

News

‘తితిదేలో త్వరలో విమానాశ్రయ స్థాయిలో తనిఖీలు’

తిరుమలలోని ప్రధాన ప్రాంతాలతో పాటు అలిపిరి వద్ద విమానాశ్రయ స్థాయిలో తనిఖీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తితిదే చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీవీఎస్‌వో) నరసింహకిశోర్‌ తెలిపారు. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో డ్రోన్‌ ఎగురవేసిన వ్యక్తి సైన్యంలో లెఫ్టినెంట్‌ కర్నల్‌ స్థాయిలో...
News

రామమందిరం పేరుతో మీకు వాట్సాప్​లో ఈ మెసేజ్​ వచ్చిందా? అయితే తస్మాత్​ జాగ్రత్త !

సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కొట్టేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. ప్రజలకు ఆసక్తిని కలిగించే ఏ అంశం అయినా దోచుకోవడానికి మార్గంగా ఎంచుకుంటారు. ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై వాళ్ల దృష్టిపడింది. ఈ నెల 22వ తేదీన ప్రధాని...
News

ప్రపంచంలోనే మేటి చెఫ్.. అయోధ్యలో ప్రసాదం తయారు చేసేది ఆయనే..!

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22 వ తేదీన అత్యంత వైభవంగా జరగనుంది. రాముడు జన్మించిన అయోధ్యలో రాముని ఆలయాన్ని చూడాలన్న ఎందరో భక్తుల కల నెరవేరనుంది. ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శ్రీరామ మందిరంలో 7000 కిలోల...
News

అయోధ్యలో ‘ప్రాణప్రతిష్ఠ’కు పటిష్ఠ భద్రత..డ్రోన్లు, 10 వేల సీసీటీవీ కెమెరాలు

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోను కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ - డ్రోన్‌...
ArticlesNews

భోగి పండుగ విశిష్టత.. గోదాదేవి కథ..

మన తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు...
News

తిరుమలలో డ్రోన్‌ కలకలం

తిరుమలలో భద్రతా నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను ఎగురవేయడం కలకలం సృష్టించింది. హరియాణాకు చెందిన దినేష్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం కారులో కిందకు దిగుతూ.. 53వ మలుపు వద్ద డ్రోన్‌ను ఎగురవేసి శ్రీవారి మోకాలి మెట్టు, నడకమార్గం,...
News

రాముడి కోసం మోదీ 11 రోజులు దీక్ష..అనుష్ఠానంలో ఏం చేస్తారంటే?

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న వేళ ఆ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. శుక్రవారం నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని (దీక్ష) అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు...
News

కాషాయం కమ్ముకొన్న అయోధ్య

రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సమీపిస్తున్న నేపథ్యంలో అయోధ్యలో శ్రీరాముడు, హనుమంతుడి చిత్రాలు, ‘జై శ్రీరాం’ నినాదాలు ఉన్న కాషాయ జెండాలకు డిమాండు బాగా పెరిగింది. జనవరి 22న ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ...
1 1,708 1,709 1,710 1,711 1,712 3,051
Page 1710 of 3051