News

News

అయోధ్యలో 108 అడుగుల అగరుబత్తి.. వెలిగించిన రామజన్మభూమి ట్రస్ట్ అధినేత..

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్ 108 అడుగుల ఎత్తైన అగరుబత్తిని వెలిగించి ముఖ్య కార్యక్రమానికి తెరతీశారు. గుజ‌రాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ అగ‌ర‌ుబత్తిని జై శ్రీరామ్ నినాదాల మధ్య వెలిగించారు....
News

ఆప్ “ఆర్ఎస్ఎస్‌కి చోటా రీఛార్జ్”.. ఓవైసీ విమర్శలు..

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్‌పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ‘‘ఆర్ఎస్ఎస్‌కి చోటా రీఛార్జ్’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఢిల్లీలో సుందరాకాండ పారాయణం చేయాలని...
News

జనవరి 22న ఇంట్లో శ్రీరాముడిని ఈ పద్ధతితో పూజించండి: అయోధ్యకు వెళ్లిన ఫలితం లభిస్తుంది…

సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి 22 జనవరి 2024 ఒక ప్రత్యేకమైన రోజు. ఎన్నో దశాబ్దాల నిరీక్షణ తర్వాత, అయోధ్యలోని రామజన్మభూమిలోని ఒక గొప్ప ఆలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. జనవరి 22న దేశ ప్రధాని నరేంద్రమోదీ రామమందిరంలోని గర్భగుడిలో...
News

పంజాబ్‌ సీఎంను చంపేస్తాం.. ఖలిస్థాన్‌ తీవ్రవాది పన్నూన్‌ బెదిరింపులు

ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ తాజాగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ను చంపేస్తామని హెచ్చరించాడు. జనవరి 26వ తేదీన...
News

జ‌న‌వ‌రి 18న గ‌ర్భ‌గుడిలోకి రాముడు.. వివ‌రాలు వెల్ల‌డించిన శ్రీరామ జ‌న్మ‌భూమి ట్ర‌స్టు

అయోధ్య రామ‌మందిరంలో బాల‌రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ‌కు సంబంధించిన మ‌తాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్ర‌హాన్ని గ‌ర్భ‌గుడిలోకి చేర్చ‌నున్నారు. 22వ తేదీ మ‌ధ్యాహ్నం 12:20 గంట‌ల‌కు విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఇందుకు...
News

అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’

అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్‌...
News

కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఉత్తరప్రదేశ్‌ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ...
News

అయోధ్య రామయ్య అక్షతల పంపిణీ

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఒంటరుదిన్నె గ్రామంలో సర్పంచి కేశవరెడ్డి ఆధ్వర్యంలో మారుతి వెంకటేశ్వర భజన మండలి సభ్యులు అయోధ్య రామయ్య అక్షతలను ఇంటింటికి పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అక్షతలు అందజేసినట్లు తెలిపారు. దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు...
1 1,706 1,707 1,708 1,709 1,710 3,051
Page 1708 of 3051