ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోదీపై ఎల్కే అద్వానీ ప్రశంసల జల్లు.. అయోధ్య ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న బీజేపీ కురువృద్ధుడు!
రామజన్మభూమి ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని విధి నిర్ణయించిందని,...







