News

News

ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోదీపై ఎల్‌కే అద్వానీ ప్రశంసల జల్లు.. అయోధ్య ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న బీజేపీ కురువృద్ధుడు!

రామజన్మభూమి ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన బీజేపీ దిగ్గజం ఎల్‌కే అద్వానీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని విధి నిర్ణయించిందని,...
News

జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్‌ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో...
News

19ఏళ్లకే సన్యాసినిగా మారుతున్న చిత్తూరు యువతి.. మోక్షం కోసం విలాసాన్ని త్యజించి..

చిత్తూరుకు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడీ స్వర్ణకారుడి 19 ఏళ్ల గ్రాడ్యుయేట్ కుమార్తె శ్రీమతి యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసినిగా మారనున్నట్టు ప్రకటించారు. 19ఏళ్ల యువతి జైన సన్యాసినిగా మారుతున్నారు జీవితంలో అన్ని కోరికలు, అనుబంధాలు త్యజించి సన్యాసిగా ఉండేందుకు నిర్ణించుకున్నట్లు...
News

అన్నపూరణి చిత్రంలో రాముడిని అగౌరవపరచారంటూ నయనతారపై కేసు నమోదు

ప్రముఖ నటి నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన అన్నపూరణి చిత్రంలో శ్రీరాముడిని అగౌరవ పరిచారని, ఈ సినిమా ద్వారా లవ్ జిహాద్‌ని ప్రచారం చేశారంటూ హిందూ సేవా పరిషత్ చేసిన పిర్యాదు మేరకు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పోలీసులు కేసు నమోదు...
News

‘అయోధ్య’ బొమ్మతో వెండి ఉంగరం

గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన జైలంగానియా అనే ఆభరణాల వ్యాపారి వెండి ఉంగరంపై అయోధ్య రామాలయ నమూనాను తీర్చిదిద్దారు. 22 రోజుల వ్యవధిలో 24 గ్రాముల వెండిని ఉపయోగించి డిజిటల్‌గా తయారుచేసిన ఈ ఉంగరం ధర మార్కెట్లో రూ.8,600 ఉంది. కొంత బంగారం...
News

రామ భక్తులకు కోసం అయోధ్యకు ఫ్రీ రైలు.. పూర్తి వివరాలివే..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఘడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురు చూస్తోంది. ఈ మేరకు రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల నుంచీ భక్తులు ఈ వేడుకకు రానున్నారు. ఎన్నో వ్యయ...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-3 ; కన్నెగంటి హనుమంతు

భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచేందుకు ఎందరో బలిదానం చేశారు.అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు కన్నెగంటి హనుమంతు సహాయ నిరాకరణోద్యమం ఉదృతంగా కొనసాగుతున్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల పుండుమీద కారం...
News

రామతీర్థం చేరిన అయోధ్య అక్షింతలు

అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న శ్రీరాముని ఆలయం నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్ధం రామస్వామి వారి దేవస్థానానికి బుధవారం అక్షింతలు చేరాయి. విజయనగరం జిల్లా సమరసత సేవా సంస్థ ప్రతినిధులు ఈ అక్షింతల కలశాన్ని దేవాలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు ఆహ్వానించి...
1 1,709 1,710 1,711 1,712 1,713 3,051
Page 1711 of 3051