News

News

కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ గిలానీ మృతి

జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు, నిషేధిత జమాత్‌-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చైర్మన్‌ సయ్యద్‌ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న...
News

సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ

దేశ సంస్కృతి, ప్రజల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, దేశం బలహీనంగా మారుతుందని, సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ ఉంటుంద‌ని అలహాబాద్ హైకోర్టు బుధవారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి...
News

మోద‌మ్మకు వెండి పాదాలు సమర్పణ

విశాఖ‌ప‌ట్నం జిల్లా, వి.మాడుగుల మండలం, ఘాట్ రోడ్డు కూడ‌లిలో వేంచేసియున్న చల్లని తల్లి... కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మోద‌కొం డమ్మ అమ్మవారి ఆలయంలో వెండి పాదాలు ప్రతిష్ఠ‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్డు కూడ‌లిలో మోద‌మాంబ హోటల్ యజమాని,...
News

ట్విట్టర్‌ను కాదని ‘కూ’ కు ప్రభం‘జనం’

ట్విట్టర్‌కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌ 'కూ' కు వరంగా మారింది. కూ' ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్‌ మీడియా స్టాటిటిక్స్‌ సెన్సార్‌...
News

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి కశ్మీర్ నుండి 60 మంది యువకులు అదృశ్యమయ్యారనే వార్తలను ఖండించిన కాశ్మీర్ పోలీసులు

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 60 మంది యువకులు కశ్మీర్ నుండి అదృశ్యమయ్యారనే వార్తలను కాశ్మీర్ పోలీసులు ఖండించారు. కాశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల నుండి 60 మంది యువకులు తాలిబాన్ లు ఆఫ్ఘనిస్తాన్ ‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి...
News

పంజ్‌షీర్ లోయ : నార్తర్న్ అలయెన్స్ ఫైటర్‌ల చేతిలో 41 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతం

నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లకు, తాలిబాన్లకు జరిగిన పోరులో, 41 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లు పంజ్ ‌షీర్ లోయలో 20 మంది తాలిబన్లను ఖైదీలుగా పట్టుకున్నారు. ఖవాక్ పాస్ సమీపంలో ఈ దాడి జరిగింది. తాలిబన్ల దాడిని NRF...
News

శ్రీలంక మీదుగా కేరళలోకి ప్రవేశించిన12 మంది ఉగ్రవాదులు – కేరళ మరియు కర్ణాటకలలో హై అలర్ట్

రెండు పడవల్లో ప్రయాణిస్తూ శ్రీలంక నుండి 12 మంది ఉగ్రవాదులు అలప్పుజ జిల్లాలోకి ప్రవేశించనున్నారని కేరళ ప్రభుత్వాన్ని కర్ణాటక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ పరిణామం తరువాత కేరళ మరియు కర్ణాటక తీరప్రాంతాల్లో హై అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి. ఈ ఉగ్రవాదులు...
News

స్థానికుడి నుంచి 1200 సంవత్సరాల క్రిందటి ‘దుర్గామాత’ శిల్పాన్ని స్వాధీనం చేసుకున్న J-K పోలీసులు

సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని ఖాన్‌సాహిబ్ ప్రాంతంలోని ఓ స్థానికుడి నుండి 1200 సంవత్సరాల నాటి పురాతన శిల్పాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యరిఖా ఖాన్‌సాహాబ్ నివాసి అబ్దుల్ రషీద్ షేక్ కుమారుడు నవాజ్ అహ్మద్ షేక్ ఇంట్లో...
1 1,709 1,710 1,711 1,712 1,713 2,158
Page 1711 of 2158