News

News

మార్చి వరకూ కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లొద్దు : ప్రధాని సూచన

జన్మభూమిలో కొలువుదీరిన అయోధ్య రాముడి దర్శనాలకు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ సహచరులు ఎవ్వరూ మార్చి వరకూ అయోధ్యకు వెళ్లాలనే ప్రణాళికలను విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సామాన్య భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలి...
News

తీరప్రాంతాల గస్తీకి మరో 14 నౌకలు

భారత తీర రక్షక దళం అంబుల పొదిలోకి వేగవంతమైన మరో 14 గస్తీ నౌకలు (ఎఫ్‌పీవీ) చేరనున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. ఇందుకోసం మజ్‌గావ్‌డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌)తో రూ.1,070 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం వెల్లడించింది. బహుళపాత్రను పోషించే ఈ నౌకలు...
News

బొబ్బిలి యుద్ధానికి 270 ఏళ్లు

బొబ్బిలి యుద్ధం తెలియని వారుండరు. అలాంటి మరువలేని ఘటన జరిగి నేటికి 270 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బొబ్బిలి రాజులు, వారసులు యుద్ధ స్తంభం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ప్రధాన కూడలిలోని తాండ్ర పాపారాయుడు విగ్రహం...
ArticlesNews

ఒకటే భారత్‌!

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సంస్థ అంటూ కాంగ్రెస్‌ను కీర్తించేవాళ్లు ఇకనైనా కళ్లు తెరవాలి. అసలు కాంగ్రెస్‌ పార్టీయే స్వాతంత్య్రం, స్వాతంత్య్ర పోరాటంతో వచ్చిన జాతీయ సమైక్యత, గాంధీజీ, నెహ్రూ వంటి పదాలకు నీళ్లు వదలడం కూడా ధర్మం. అప్పుడే ఆ పార్టీ...
News

గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు

గణతంత్రదిన వేడుకల్లో భారత సైనికులతో కలిసి కర్తవ్య పథ్ కవాతు చేసే ఫ్రెంచి సైనిక బృందంలో ఆరుగురు భారతీయులు ఉంటారని అధికారులు వెల్లడించారు. శుక్రవారం జరగనున్న ఈ ఉత్సవాల్లో క్షిపణులు, డ్రోన్ జామర్, నిఘా వ్యవస్థలు, ఎక్కువగా మహిళలు కేంద్రంగా గల...
News

కనకదుర్గమ్మ పీఠం కూల్చివేతపై విశ్వహిందూ పరిషత్తు ఆందోళన

ఏలూరు జిల్లా తిమ్మాపురంలో కనకదుర్గమ్మ పీఠాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌ ఎదుట విశ్వహిందూ పరిషత్తు సభ్యులు బుధవారం ఆందోళన చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మాపురం శివారులో తోట గంగాధర్‌ అనే...
News

అయోధ్య రామమందిరానికి తొలిరోజు భారీగా విరాళాలు

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఇక తొలిరోజు అయోధ్య మందిరానికి భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు,...
News

ఇరుపక్షాలకూ జ్ఞానవాపి సర్వే ప్రతులు

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు పరిశోధన శాఖ (ఏఎస్‌ఐ) నిర్వహించిన సర్వే నివేదిక ప్రతులను హిందూ, ముస్లిం పక్షాలకు అందజేసేందుకు వారణాసి జిల్లా కోర్టు అంగీకరించింది. ఈ మేరకు జడ్జి ఎ.కె.విశ్వేశ్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జిల్లా కోర్టు గత ఏడాది...
1 1,691 1,692 1,693 1,694 1,695 3,052
Page 1693 of 3052