బస్తర్ గ్రామాల్లో తొలిసారిగా రెపరెపలాడిన ‘త్రివర్ణం’
ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతానికి చెందిన తొమ్మిది మారుమూల గ్రామాల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా తొలిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 76 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇది చారిత్రక ఘటనగా చెప్పవచ్చు. బస్తర్ ప్రాంతంలో తగ్గుతున్న తీవ్రవాదుల ప్రభావానికి, పెరుగుతున్న...







