News

News

బస్తర్‌ గ్రామాల్లో తొలిసారిగా రెపరెపలాడిన ‘త్రివర్ణం’

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతానికి చెందిన తొమ్మిది మారుమూల గ్రామాల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా తొలిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 76 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇది చారిత్రక ఘటనగా చెప్పవచ్చు. బస్తర్‌ ప్రాంతంలో తగ్గుతున్న తీవ్రవాదుల ప్రభావానికి, పెరుగుతున్న...
ArticlesNews

భారత రాజ్యాంగపు స్ఫూర్తితో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం

26 జనవరి సందేశం : నేడు 26 జనవరి.ఈ రోజు రిపబ్లిక్ దినోత్సవం.భారత రాజ్యాంగము 26 జనవరి 1950 న అమలులోకి వచ్చింది.సుమారు వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన అనంతరం ఒకే కేంద్ర ప్రభుత్వం క్రింద విశాల దేశంగా భారత దేశంగా...
News

ఆలయంలోకి రాళ్లు రువ్విన మతోన్మాదులు

చిత్తూరుజిల్లా పుంగనూరులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి రాళ్లు రువ్వారు. ఈ ఘటన పుంగనూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఆకతాయిలు ద్విచక్ర వాహనాలపై వచ్చి స్థానిక ఎన్‌ఎస్‌పేట రామ్‌నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలోకి...
Newsvideos

సంఘ్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగపూర్ లోని సంఘ్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు....
ArticlesNews

వనవాసీ వీరనారి రాణి గైడెన్లు

( జనవరి 26 - రాణి గైడెన్లు జయంతి ) భారత స్వాతంత్ర్య పోరాటంలో అఖండ భారతం నలు మూలల నుండి వేలాది మంది నాయకులు పాల్గొన్నారు. స్త్రీ, పురుష, జాతి, మత బేధాలు లేకుండా జరిగిన ఈ పోరాటంలో ఈశాన్య...
News

ఉత్తరాఖండ్‌ మదర్సాలలో శ్రీరామ కథ

అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తరుణంలో ఉత్తరాఖండ్‌ వక్ఫ్‌ బోర్డు హిందు-ముస్లింల మధ్య మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచే నిర్ణయాన్ని వెలువరించింది. వక్ఫ్‌బోర్డుకు అనుబంధంగా పనిచేసే మదర్సాలలో మార్చి నుంచి అనుసరించే నూతన పాఠ్యప్రణాళికలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి కథను చేరుస్తామని గురువారం...
ArticlesNews

‘‘సామాజిక ప్రజాస్వామ్యం మన జీవిన విధానం కావాలి’’

జనవరి 26 - గణతంత్ర దినోత్సవం ప్రత్యేకం సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుందని డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. వందల సంవత్సరాల విదేశీ దురాక్రమణదారుల పాలన నుండి 1947 ఆగస్టు...
News

జ్ఞానవాపి మసీదు కింద ఆలయ అవశేషాలు : పురావస్తుశాఖ సర్వే నివేదిక

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) నివేదిక పేర్కొంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదికలోని అంశాలను చదివి...
1 1,689 1,690 1,691 1,692 1,693 3,052
Page 1691 of 3052