News

News

రామాయణాన్ని తగులబెట్టిన వ్యక్తి అరెస్ట్

రామాయణ గ్రంథాన్ని, హనుమంతుడి బొమ్మను తగులబెట్టిన ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. రిషిదత్ మిశ్రా అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లా సరాయ్‌కయాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను రామాయణం గ్రంథాన్ని, హనుమంతుడి చిత్రపటాన్నీ తగలబెట్టాడు. ఆ...
News

చరిత్రలో నిలిచిపోనున్న రామ మందిరం ; గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, నాగరికతను పునరావిష్కరించుకునే కీలక ఘట్టానికి సాక్షీభూతంగా అయోధ్యలోని రామ మందిరం చరిత్రలో నిలిచిపోనుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఈ గొప్ప నిర్మాణం ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా ప్రదర్శించడంతోపాటు న్యాయ ప్రక్రియపై వారికున్న నమ్మకానికి శాసనం వంటిదని...
News

హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ

స్వర మహేశ్వరిగా పేరు తెచ్చుకున్న ఉమామహేశ్వరి (63) సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళా భాగవతారిణి. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె హరికథను చెప్పడంలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సముచిత గౌరవం ఇచ్చి ఎంపికచేసింది. చిన్నప్పుడు...
News

పదేళ్ళు జీతం ఎక్కువ ఇచ్చేసాం, వెనక్కి ఇచ్చేయండి ; అర్చకుడిని ఆదేశించిన ప్రభుత్వం

ఈ దేశంలో అందరికీ లోకువ ఎవరంటే హిందువులే. అందునా అర్చకులంటే మరీ చులకన. ఆ పూజారి పనిచేసేది రామాలయంలో అయితే, అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమైతే, ఆ అర్చకుడి గతి ఇంక చెప్పనే అక్కర్లేదు. కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలో అధికారంలో...
News

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మవిభూషణ్’

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకోనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాదికి గాను ఈ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఐదుగురు వ్యక్తులను పద్మవిభూషణ్ వరించగా అందులో ఇద్దరు తెలుగు వారు ఉన్నారు. త్వరలో...
Newsvideos

స్వాతంత్ర్యోద్యమ యోధురాలు, జాతీయవాది రాణి గైడెన్లు

మన రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల వనవాసీలకు కల్పించిన విశేష హక్కుల వెనుక, దేశవ్యాప్త వనవాసీ ఉద్యమాల వెనుక రాణీమా గైడెన్లు కృషి ఉంది. స్వాతంత్ర్యోద్యమ యోధురాలిగా, జాతీయవాదిగా, భారతమాత ప్రియ పుత్రికగా రాణి గైడెన్లు పేరు భారత...
Newsvideos

గణతంత్ర దినోత్సవం ప్రత్యేకం

1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అనంతరం మనం మన దేశాన్ని పాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి అమలు చేసుకున్నాం. అప్పటి నుండి మన దేశాన్ని గణతంత్ర రాజ్యం...
1 1,688 1,689 1,690 1,691 1,692 3,052
Page 1690 of 3052