వచ్చే నెల 17న నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 : షార్ సంచాలకుడు రాజరాజన్
శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఈ ఏడాది పది రాకెట్ ప్రయోగాలు చేపట్టేలా లక్ష్యం నిర్దేశించామని షార్ సంచాలకుడు ఆర్ముగం రాజరాజన్ పేర్కొన్నారు. 'వచ్చే నెల 17న జీఎస్ఎల్వీ-ఎఫ్14 వాహకనౌకను రెండో ప్రయోగ వేదిక నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీని...







