News

News

వచ్చే నెల 17న నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 : షార్ సంచాలకుడు రాజరాజన్

శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఈ ఏడాది పది రాకెట్ ప్రయోగాలు చేపట్టేలా లక్ష్యం నిర్దేశించామని షార్ సంచాలకుడు ఆర్ముగం రాజరాజన్ పేర్కొన్నారు. 'వచ్చే నెల 17న జీఎస్ఎల్వీ-ఎఫ్14 వాహకనౌకను రెండో ప్రయోగ వేదిక నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీని...
News

ఏడు రోజుల్లో సీఏఏ అమలు చేస్తాం : కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్‌

వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలుచేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతనూ ఠాకూర్‌ నేడు వ్యాఖ్యానించారు. ఆయన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు....
News

అయోధ్య భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం గర్బగుడిలో బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠ పవిత్రోత్సవం తరువాత దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. బాలరాముడ్ని కనులారా చూసి తరించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అయోధ్య రామ...
News

మత మార్పిడులను అడ్డుకోవాలి : హిందూ సంగమంలో స్వామి పరిపూర్ణానంద

దేశం సుభిక్షంగా ఉండాలంటే రామరాజ్యం అవసరమని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల మైదానంలో శ్రీరామ ఉత్సవ కమిటీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన భారీ హిందూ సంగమం కార్యక్రమానికి ధర్మజాగరణ అఖిల భారతీయ సహ సంయోజక్‌ ఆలే...
News

మాండ్యా జిల్లాలో హనుమాన్ జెండా తొలగింపు

హనుమాన్ జెండా తొలగింపుపై కర్ణాటక మాండ్యా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రాణప్రతిష్ట తర్వాత ధ్వజస్తంభంపై జెండా తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఇందుకు గ్రామస్థులు అంగీకరించకపోవడంతో వివాదం చెలరేగింది. జెండా తొలగించే ప్రసక్తే లేదని గ్రామస్థులు భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అధికారులు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 6 ; అన్నాప్రగడ కామేశ్వరరావు

అన్నాప్రగడ కామేశ్వరరావు స్వగ్రామం. అప్పటి మద్రాసు ప్రావిన్స్ లోని, ఇప్పటి గుంటూరు జిల్లా 'నాదెండ్ల గ్రామం. బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరి, యుద్ధ విద్యలు నేర్చుకొని, ఆ తరువాత భారతీయ యువతీ యువకులకు సైనికశిక్షణ ఇచ్చి, వారిని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక...
News

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏపీటీడీసీ ఏర్పాట్లు

ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పలు పుణ్యక్షేత్రాల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఎనీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని హరిత బరంపార్క్ నుంచి ఏర్పాటు చేసిన బస్సులో తీసుకువెళ్లి దర్శనం...
1 1,684 1,685 1,686 1,687 1,688 3,053
Page 1686 of 3053