దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మస్థలలో సామూహిక ఖననాలు జరిగాయనే ఆరోపణల్ని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం-SIT, తన తుది...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ నెల ఓ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. RSS సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ చరిత్రలోనే మొదటిసారిగా, "యుగానుకూల్ మాతృత్వ" (సమకాలీన...
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వికాస్ మాతాజీలు, ఆచార్యులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరం ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో విజయవంతంగా నిర్వహించారు. జూలై...
ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలో విద్యాభారతి మాతా రేవతి బాయి సంస్కార కేంద్రాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని శ్యామ్ నగర్ ప్రాంతంలో ఈ సంస్కారం కేంద్రం ప్రారంభమైంది....
పూరీలో మహాప్రభు జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆరెస్సెస్ స్వయంసేవకులు తమ నిస్వార్థ సేవను ఎప్పటిలాగే కొనసాగించారు. విస్తృతమైన సేవా కార్యక్రమాలలో చురుగ్గా...
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పెద్దబ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో నేత్రోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం 14 రోజుల పాటు అనవాసర (ఏకాంత)...