స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 14 ; మాగంటి అన్నపూర్ణ
1921 మార్చి 31న గాంధీజీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహా విజయవాడ విచ్చేశారు. రెండు లక్షలకు పైగా ప్రజలు విచ్చేసిన ఆ మహాసభలో గాంధీజీ ఉపన్యసించడానికి కర్రలతో నిర్మించిన వేదిక పైకి వచ్చారు. ప్రజలు ఆయనను దగ్గరనుండి దర్శించాలనే...







