News

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 14 ; మాగంటి అన్నపూర్ణ

1921 మార్చి 31న గాంధీజీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహా విజయవాడ విచ్చేశారు. రెండు లక్షలకు పైగా ప్రజలు విచ్చేసిన ఆ మహాసభలో గాంధీజీ ఉపన్యసించడానికి కర్రలతో నిర్మించిన వేదిక పైకి వచ్చారు. ప్రజలు ఆయనను దగ్గరనుండి దర్శించాలనే...
News

శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్‌,...
News

కశ్మీర్‌లో ఉగ్రదాడిలో ఇద్దరు వలస కూలీలు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు అక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి....
News

బాపట్ల నుంచి భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణానికి గోటికోటి తలంబ్రాలు

బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామ భక్త సేవా సమితి ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణానికి గోటికోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు మరోసారి అవకాశం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ రఘురామ భక్త సేవా సమితి...
News

నృసింహాలయంలో ‘రాయల’ శాసనాలు

విజయనగర సామ్రాజ్యాధీశుడు హరిహర బుక్కరాయల కాలం నాటి సంస్కృత శాసనాలను కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కనుగొన్నట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. శాసనాల సంరక్షణలో భాగంగా అనంతపురం జిల్లా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు, న్యాయవాది...
ArticlesNews

జిహాదీ మనస్తత్వం వీడరా?

లోక కల్యాణం కోసం మానవులు యజ్ఞం జరుపుతుంటే దాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించే దానవులు ఉంటారు. మహర్షులు యాగాలు చేస్తున్న సమయంలో రాక్షసులు ఎన్నో ఆటంకాలను సృష్టించేందుకు ప్రయత్నించడం, రామలక్ష్మణులు అడ్డుకొని వారిని సంహరించడం రామాయణంలో చూశాం. ఆధునిక కాలంలోనూ రాక్షసుల...
1 1,665 1,666 1,667 1,668 1,669 3,054
Page 1667 of 3054