News

News

జీఎస్‌ఎల్‌వీ అనుసంధానం పూర్తి

జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్ర నుంచి ఈ నెల 17 వ తేదీ న జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు పేర్కొంది. ఆరోజు సాయంత్రం 5...
News

రాష్ట్రంలో రూ.1600 కోట్ల‌తో ఆల‌యాల అభివృద్ధి : దేవ‌దాయ శాఖ మంత్రి

హిందూ ధ‌ర్మం గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే విధంగా హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా వార‌, మాసోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నామని రాష్ట్ర దేవ‌దాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600 కోట్ల వ్య‌యంతో ప్ర‌ముఖ...
News

దేవుళ్ల విగ్రహాలపై రసాయనాల ప్రయోగం

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలతోపాటు శఠగోపం, ఆంజనేయస్వామి విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు జల్లడంతో గురువారం రాత్రి కలకలం రేగింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా.. ఆలయంలో గర్భగుడి ప్రధాన ద్వారం...
News

వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు

రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా...
News

అక్రమ మదర్సా, మసీదు కూల్చివేత : పోలీసులు, కార్మికులపై ముస్లింల రాళ్ల దాడి

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మునిసిపల్‌ కార్మికులపై స్థానిక ముస్లింలు రాళ్లు రువ్వడంతో 60 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు పలు...
News

15న జ్ఞానవాపిలో పూజలపై వారణాసి కోర్టు విచారణ

జ్ఞానవాపి మసీదు భూగర్భగృహంలో పూజలు నిలిపివేయాలని కోరుతూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు ఈ నెల 15న విచారించనుంది. అలహాబాద్‌ హైకోర్టులో ఈ కేసు విచారణ ఈ నెల 12న జరగనుందని, దీంతో జిల్లా...
News

భారత్‌, మయన్మార్‌ మధ్య రాకపోకలను నిలిపివేస్తున్నాం : అమిత్ షా

పొరుగుదేశం మయన్మార్‌ లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో అక్కడి నుంచి కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్‌లోకి ప్రవేశించడం ఇటీవల కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక...
ArticlesNews

ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతిలో ఏముంది?

భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమల్లోకి తీసుకొస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ యూసీసీని ఆమోదించింది. ఇంతకీ ఆ చట్టంలో ఏముందో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్...
1 1,664 1,665 1,666 1,667 1,668 3,054
Page 1666 of 3054