News

News

నౌకాదళంలో చేరనున్న సీహాక్‌ హెలికాప్టర్‌

సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు శక్తిమంతమైన అస్త్రంతో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఎంహెచ్‌ 60ఆర్‌ సీహాక్‌ అనే ఈ హెలికాప్టర్‌ను తన అమ్ములపొదిలో చేర్చుకోనుంది. కొచ్చిలోని ఐఎన్‌ఎస్‌ గరుడలో ఈ లోహవిహంగానికి సంబంధించిన...
News

పాక్‌కు అణు సరఫరాలను అడ్డుకున్న భారత్‌

చైనా నుంచి కరాచీకి వెళ్తున్న అణు సరఫరాలను ముంబయికి సమీపంలోని ఎన్‌హావా శేవా పోర్టువద్ద భారత భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నౌకలోని సరకును స్వాధీనం చేసుకున్నారు. అందులో అణు కార్యక్రమంతోపాటు బాలిస్టిక్‌ క్షిపణుల తయారీకి సంబంధించినవి ఉన్నాయని శనివారం అధికారులు వెల్లడించారు....
News

ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి మృతి

ముంబయి ఉగ్రదాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా మృతి చెందాడు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నగరంలో అతడు గుండెపోటుతో మృతిచెందినట్లు నిఘా వర్గాలు శనివారం వెల్లడించాయి. మల్కాన్‌వాలాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపాయి. 26/11 పేలుళ్లతోపాటు.. 2006లో...
News

అమెరికాలో చెదిరిన నృత్య కల

భారతీయులు, భారత సంతతికి చెందినవారిపై అగ్రరాజ్యం అమెరికాలో దాడులు ఆగడం లేదు. అక్కడి తుపాకీ సంస్కృతికి తాజాగా భారత్‌కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారుడు బలయ్యారు. కూచిపూడి, భరతనాట్యంలో ప్రవేశమున్న అమర్‌నాథ్‌ ఘోష్‌ (34)పై మిసోరి రాష్ట్రంలోని సెయింట్‌ లూయిస్‌ అకాడమి,...
News

పేదరికం నుంచి బయటపడుతున్న భారతం

భారతదేశం దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించిందని విఖ్యాత అమెరికన్‌ విశ్లేషణ సంస్థ బ్రూకింగ్స్‌ అధ్యయనం తేల్చింది. 2011-12లో దేశ జనాభాలో 12.2 శాతంమంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండగా 2022-23లో వారి సంఖ్య 2 శాతానికి తగ్గిపోయిందని ఆర్థిక వేత్తలు సూర్జిత్‌ భల్లా,...
News

ఉత్సవాలకు వేళాయె.. అవస్థలు తీరవాయె..

శైవక్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఏటా నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్న పాలకులు, అధికారులు ఆ తర్వాత కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ఘట్టం...
News

మహాభారతం.. మానవ జీవితానికి దిక్సూచి

మహాభారతం మానవ జీవితాలకు దిక్సూచి లాంటిదని, ఇందులో 64 కళలకు సంబంధించిన కథలున్నాయని సుప్రసిద్ధ పండితులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అన్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో మూడు రోజుల పాటు...
News

వారణాసిలో 26 మాంసం దుకాణాలు సీల్‌!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోగల 26 మాంసం దుకాణాలను అధికారులు సీజ్‌ చేశారు. న్యూ రోడ్, బెనియాబాగ్ ప్రాంతంలో మాంసం, చికెన్ దుకాణాలను అధికారులు మూసివేయించారు. కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని...
1 1,618 1,619 1,620 1,621 1,622 3,057
Page 1620 of 3057