News

News

అన్నవరం దేవస్థానానికి ‘ప్రసాద్‌’!

అన్నవరం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్‌’ ద్వారా రూ.20 కోట్లు మంజూరైందని సమాచారం. ఈ నిధులతో నిత్యాన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్‌, మరుగుదొడ్ల నిర్మాణం సహా విద్యుత్తు వాహనాలూ సమకూర్చనున్నారు. గత అయిదేళ్లుగా ‘ప్రసాద్‌’ పథకం ఊరిస్తోంది. 2018 జనవరిలో...
News

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు : రాత్రికి భృంగి వాహనసేవ

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజైన నేటి రాత్రికి ఆదిదంపతులకు భృంగి వాహన సేవ జరగనుంది. అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ధ్వజారోహణ, భేరి...
News

అబుదాబి తొలి హిందూ దేవాలయంలో భక్తులకు దర్శనాలు ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతనెల అబూధాబీలో ఆవిష్కరించిన బీఏపీఎస్ హిందూ ఆలయంలో భక్తులకు దర్శనం మార్చి 1నుంచీ మొదలైంది. ఆలయాన్ని దర్శించుకునే భక్తులు అనుసరించాల్సిన నియమావళిని మందిరం వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ‘‘మెడ నుంచి పాదాల దాకా శరీరాన్ని కప్పుకోవాలి. టోపీలు, టీషర్ట్‌లు, ఇబ్బందికరమైన...
News

నాగ్‌పూర్‌లో 15 నుండి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 15-17 తేదీలలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్‌లోని రేషిమ్ బాగ్‌లోని ‘స్మృతి భవన్’ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో, 2023-24 సంవత్సరంలో సంఘ్...
News

అయోధ్య రామమందిరం భారత జాతీయ దేవాలయం

జాతి, మత, కుల, ప్రాంత బేధాలు లేకుండా మనమంతా హిందువులం..ఒకే తల్లి కన్నబిడ్డలం అనే భావనకు ప్రతీకే అయోధ్య రామ మందిరమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహక్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ తెలిపారు. కదిరి పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో...
News

సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయేస్సు కోసమే

సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయేస్సు కోసమే ఉద్దేశించినట్లు కంచి శ్రీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. గురువారం ఆయన తన విజయాత్రలో భాగంగా కడప నగర శివార్లలోని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గల...
News

లక్షద్వీప్‌లో భారత నౌకాదళ స్థావరం.

భారత్‌ సరికొత్త నౌకాదళ (Navy) స్థావరాన్ని వచ్చే వారం ప్రారంభించనుంది. దీనికి ‘ఐఎన్‌ఎస్‌ జటాయు’గా పేరు పెట్టారు. దీంతో హిందూ మహా సముద్రంపై నిఘా మరింత పెంచే అవకాశం లభించనుంది. లక్షద్వీప్‌ (Lakshadweep)లోని మినికాయ్‌ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో...
ArticlesNews

అవి ‘జ్ఞాన’చక్షువులు

సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య, ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత (హిందీ) గుల్జార్‌లకు 2023 సంవత్సరానికి గాను జ్ఞాన్‌పీఠ్‌ ‌పురస్కారానికి ఎంపిక చేశారు. జ్ఞాన్‌పీఠ్‌ ‌దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం. ఇది 58వ పురస్కారం. ఆధ్యాత్మికత అంటేనే అంతర్గత ప్రయాణం. మనను...
1 1,620 1,621 1,622 1,623 1,624 3,057
Page 1622 of 3057