News

ArticlesNews

గో సంరక్షణకు మనం ఏం చేయొచ్చు?

గోవు పరదేవతా స్వరూపం. గోవు సకల దేవతా స్వరూపం. పీఠాలలో చేసే గజ పూజ, అశ్వ పూజ పశుపూజ. కాని గోవుకు చేసే పూజ సాక్షాత్ కామాక్షికి చేసిన పూజతో సమానము. గోవు అంటే దేశవాళి గోవు. వేరేవి గోవులు కాదు....
News

ఆవులపబ్బం.. అంగరంగ వైభవం

చిత్తూరుజిల్లా చౌడేపల్లె మండలం పరికిదొనలో రెండు రోజులుగా నిర్వహించిన ఆవులపబ్బం శుక్రవారంతో ముగిసింది. గడ్డంవారిపల్లె, పరికిదొన, ఆమినిగుంట పంచాయతీల్లోని పన్నెండు గ్రామాలకు చెందిన మహిళలు ఉదయమే పిండి దీవెలు, నెయ్యిదీపాలతో ఊరేగింపుగా మేళతాళాల నడుమ కాటమరాజుల ఆలయానికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో...
News

చందమామపై నిద్రాణ స్థితిలోకి అమెరికా ల్యాండర్‌

చందమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్‌ ‘ఒడిసియస్‌’.. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా అక్కడ రాత్రివేళ కావడంతో బ్యాటరీల ఛార్జింగ్‌కు సౌరశక్తి అందుబాటులో ఉండదు. దీనికితోడు తీవ్ర శీతల వాతావరణం నెలకొంటుంది. దీంతో ఇంజినీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యోమనౌక.....
News

దుర్గమ్మకు సారస్వత నీరాజనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం‘ పేరుతో సారస్వత నీరాజనాన్ని పలికారు. ఐదు రోజుల పాటు స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన మహాశతావధానంలో డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ తన అద్భుత సాహితీ పటిమతో సాహితీ అభిమానులను రంజింపజేశారు....
News

నేవీ అధికారిణుల సాహసయాత్ర

భారత నౌకాదళానికి చెందిన అధికారిణుల సముద్ర సాహసయాత్ర ఫిబ్రవరి 28న గోవాలో ప్రారంభమైందని నేవీ వర్గాలు తెలిపాయి. ఇండియన్‌ నేవీ సెయిలింగ్‌ వెసల్‌ ‘ఐఎన్‌ఎస్‌వీ తరిణి’పై లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ కె.దిల్‌నా, లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ఎ.రూప చేపట్టిన యాత్రకు విశ్రాంత కమాండర్‌, యాట్చ్‌మెన్‌...
News

39,125 కోట్లతో రక్షణ కొనుగోళ్లు

త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు రూ.39,125 కోట్లతో ఐదు భారీ రక్షణ సాధన కొనుగోలు ఒప్పందాలపై భారత్‌ శుక్రవారం సంతకాలు చేసింది. దీనిలో భాగంగా బ్రహ్మోస్‌ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, ఏరో ఇంజన్లను సేకరించనున్నారు. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌...
ArticlesNews

శ్రీ రామలల్లా ప్రాణ ప్రతిష్ఠా వేడుక – ఒక నూతన శకానికి శుభారంభం

జనవరి 22, 2024న అయోధ్యలో ఐక్యత, భక్తి, సామరస్యం మరపురాని సంగమం కనిపించింది. దేశం నలుమూలల నుండి విభిన్న నేపథ్యాలు, విశ్వాసాల నుండి ప్రజలు రామాలయంలోని శ్రీ రామలల్లా ప్రాణ ప్రతిష్ఠను చూసేందుకు ఒకచోట చేరారు. శ్రీ రాంలల్లా రాక భారతదేశం...
News

ప్రధాని కావాలని సైకిలుపై 12 జ్యోతిర్లింగాల యాత్ర

ముంబయికి చెందిన షబ్నమ్‌ షేక్‌ అనే యువతి తన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని సైకిల్‌ యాత్ర చేపట్టింది. దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు ఆమె చెబుతోంది. రోజుకు 80 నుంచి 90...
1 1,619 1,620 1,621 1,622 1,623 3,057
Page 1621 of 3057