News

News

అధికారంలోకి వస్తే పౌరసత్వ చట్టం రద్దు ; కాంగ్రెస్ నేత పవన్ ఖేరా

లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. గత ఏడాది మే నుంచి జాతి కలహాలు జరుగుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించకపోవడంపై...
News

తిరుమల భద్రమేనా?

తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాల (పీఏసీ)లో మెటల్‌ డిటెక్టర్‌లు, లగేజీ స్కానింగ్‌ పరికరాలు మూలనపడ్డాయి. తిరుమలకు రోజూ లక్షల్లో భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఈ నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారిమెట్టు మార్గాల్లోనూ భక్తుల లగేజీని తనిఖీచేసి పంపుతుంటారు. అయినా...
News

లక్షద్వీప్‌లో ఐఎన్‌ఎస్‌ జటాయు నౌకాస్థావరం ప్రారంభం

లక్షద్వీప్‌లో మినికోయ్‌ వద్ద భారత నౌకాదళం ‘ఐఎన్‌ఎస్‌ జటాయు’ పేరుతో నౌకాస్థావరాన్ని ప్రారంభించింది. లక్షద్వీప్‌లో ఎంతోకాలం నుంచి నౌకాదళ పర్యవేక్షణ ఉందని, ఐఎన్‌ఎస్‌ జటాయు చేరికతో భద్రత మరింత పెరుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ అరేబియా సముద్రంలో మాదకద్రవ్యాల రవాణాను,...
ArticlesNews

మన కుటుంబం పైనే దేశ భవిష్యత్తు

కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక, ఆర్ధిక భద్రతకు...
News

పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల మల్లన్న

నంద్యాల జిల్లా శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో శ్రీస్వామి...
News

నేవీ అమ్ములపొదిలోకి సీహాక్‌ హెలికాప్టర్లు

అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎంహెచ్‌ 60ఆర్‌’ సీహాక్‌ తరహా హెలికాప్టర్లను భారత నౌకాదళం రంగంలోకి దించింది. దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేసి, నిఘా పెంచేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. తొలి నేవల్‌ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ను కొచ్చిన్‌లోని దక్షిణ...
News

అన్నవరం ఆలయ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన

దేశంలో పలు తీర్ధయాత్రా, పర్యాటక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ఈ రోజు కశ్మీర్‌ పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా రూ.1,325.76 కోట్ల విలువైన 52 ప్రాజెక్టులను శ్రీనగర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించి కాకినాడ జిల్లాలోని...
News

ఎట్టకేలకు సీబీఐ కస్టడీకి షాజహాన్‌

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన మూకదాడి కేసులో కోల్‌కతా వేదికగా బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు ప్రధాన నిందితుడైన బహిష్కృత టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ను రాష్ట్ర సీఐడీ అధికారుల నుంచి సీబీఐ తన కస్టడీలోకి...
1 1,610 1,611 1,612 1,613 1,614 3,057
Page 1612 of 3057