గిరిజన జీవితాల్లో అక్షర వెలుగులు తీసుకొస్తున్న అనన్య పాల్ డోడ్మానీ
చదువు వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో విద్యను సేవగా భావిస్తూ గిరిజన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అనన్య పాల్ డోడ్మానీ. చిన్ననాటి అనుభవాలే ఆమెను ఈ దిశగా నడిపించాయి. ‘ట్రైబల్ కనెక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వేలాది గిరిజన...






