News

ArticlesNews

గిరిజన జీవితాల్లో అక్షర వెలుగులు తీసుకొస్తున్న అనన్య పాల్ డోడ్మానీ

చదువు వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో విద్యను సేవగా భావిస్తూ గిరిజన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అనన్య పాల్ డోడ్మానీ. చిన్ననాటి అనుభవాలే ఆమెను ఈ దిశగా నడిపించాయి. ‘ట్రైబల్ కనెక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వేలాది గిరిజన...
ArticlesNews

ఆ గ్రామాల్లో ఆవు మరణిస్తే 12 ఏళ్ల పాటు పెళ్లిళ్లు బంద్

భారతదేశంలో ప్రాంతానికో ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ కొన్ని గ్రామాల్లో శతాబ్దాల నాటి ఆచారాల్ని ప్రజలు ఇప్పటికీ కచ్చితంగా పాటిస్తున్నారు. అలాంటి అరుదైన సంప్రదాయం మధ్యప్రదేశ్‌ అశోక్ నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో...
ArticlesNews

హిందూ పండుగల ఆధ్యాత్మిక సందేశం..

హిందూ పండుగలు కేవలం ఉత్సవాలు మాత్రమే కాదు; అవి ఆధ్యాత్మికత, సంస్కృతి, కుటుంబ బంధాలు, ప్రకృతి పట్ల గౌరవం, ధర్మాచరణ వంటి విలువలను గుర్తు చేసే జీవన పాఠాలు. ప్రతి పండుగ వెనుక ఒక లోతైన తాత్విక భావన దాగి ఉంటుంది....
News

‘తేజో మహాలయం’.. పై సర్వే కోరుతూ పిటిషన్‌!

ఆగ్రాలోని తాజ్ మహల్ ఒక సమాధా లేక ఆలయమా? తాజ్ మహల్ నిజంగానే తేజో మహాలయమా? ఈ ప్రశ్నలు చాలా కాలంగా తలెత్తుతున్నాయి. ఈ వివాదం కూడా సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి తాజ్ మహల్...
News

9 ఏళ్లకే అంతర్జాతీయ భాగవత ప్రవచనకర్తగా శ్వేతిమ మాధవ్ ప్రియ ప్రపంచ రికార్డు.

సనాతన ధర్మం, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై చిన్న వయసులోనే అపారమైన భక్తి, ఆసక్తిని పెంపొందించుకున్న బాలిక శ్వేతిమ మాధవ్ ప్రియ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 9 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ భాగవత ప్రవచనకర్తగా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్...
News

గుప్తనిధుల వేట పేరుతో నిషేధిత పేలుడు పదార్థాల వినియోగం.. 9 మంది అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో గుప్తనిధుల కోసం నిషేధిత పేలుడు పదార్థాలను ఉపయోగించి అక్రమంగా తవ్వకాలు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి వాహనాలు, తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు....
News

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్.

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మందిని అరెస్ట్ చేసింది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు గురువారం గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్, నవ్‌సారితో...
ArticlesNews

హస్తకళే దైవ సేవగా- లక్షకుపైగా జగన్నాథుని విగ్రహాలు చెక్కిన శిల్పి

ఒక చెక్క ముక్కను అద్భుతమైన కళాఖండంగా మలచడం ఎంతోమంది శిల్పులు చేసే పని. కానీ అదే చెక్కలో భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతను మేళవించి భక్తుల ఆరాధ్య దైవంగా తీర్చిదిద్దడం కొద్దిమందికే సాధ్యం. ఒడిశాలోని ఓ కళాకారుడు ఈ రెండో కోవకు చెందిన...
1 14 15 16 17 18 3,006
Page 16 of 3006