బంజారా సమాజ ఐక్యతకు ‘బంజారా ఏక్తా సంకల్ప్ యాత్ర’ దోహదం
అనంతపురం: బంజారా సమాజ ఐక్యత, సామాజిక చైతన్యం, సాంస్కృతిక పరిరక్షణకు ‘బంజారా ఏక్తా సంకల్ప్ యాత్ర’ ఒక చారిత్రాత్మక ఉద్యమంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బంజారా ప్రజల పవిత్ర పుణ్యక్షేత్రం, సంత్...







