News

News

కిర్గిజిస్థాన్‌ ‘మానస్’ మహాకావ్యాన్ని వీక్షించిన ప్రధాన మోదీ.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటి?

న్యూఢిల్లీ: కిర్గిజిస్థాన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశపు అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయం ప్రత్యక్షమైంది. రాజధాని బిష్కెక్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ మనస్‌చీ (Manaschi) రిస్బై ఇసాకోవ్.. దాదాపు 5 లక్షల పంక్తులతో కూడిన ‘మానస్’ మహాకావ్యాన్ని...
ArticlesNews

భారతీయ ఆధ్యాత్మిక చింతనా సంప్రదాయం అవిచ్ఛిన్న ప్రయాణం

న్యూయార్క్‌లోని 'మాడిసన్ స్క్వేర్ గార్డెన్' కేవలం ఒక విశాలమైన సభా వేదిక మాత్రమే కాదు; ఇది ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికలలో ఒకటి. ఇక్కడ ఒక ఆలోచనను ప్రదర్శించడం అనేది స్వయంగా ప్రపంచ స్థాయి సంభాషణలో ఒక భాగంగా మారుతుంది.అలాంటి వేదికపై...
News

చేనేత, పట్టు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: బీఎంఎస్

న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఉపాధి కల్పించే చేనేత, పట్టు, పవర్‌లూమ్, రెడీమేడ్ వస్త్ర రంగాలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. కార్మికుల ఆదాయ స్థాయిలను పెంచేందుకు ఆధునిక...
ArticlesNews

పురాణాల్లో మాతృమూర్తులు : పతివ్రతా ధర్మానికి ప్రతీక దత్తాత్రేయుని తల్లి అనసూయ

పురాణాల్లో మాతృమూర్తుల గొప్పతనాన్ని ప్రతిబింబించే మహనీయుల్లో అనసూయాదేవి స్థానం విశిష్టమైనది. ఆమె దత్తాత్రేయుని తల్లిగా మాత్రమే కాకుండా, పతివ్రతా ధర్మానికి ప్రతిరూపంగా, అపారమైన తపోబలానికి ప్రతీకగా పురాణాల్లో కీర్తించబడింది. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అనసూయ పేరు భక్తి, వినయం, మాతృత్వం, ధర్మనిష్ఠలకు...
News

దేవుడి ఊరేగింపులో హ్యూమనాయిడ్‌ రోబో- మంత్రాలు పఠిస్తూ, డ్యాన్స్ చేస్తూ సందడి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగే బాబా మహాకాల్‌ ఊరేగింపు భక్తులకు ఎంతో ప్రత్యేకం. శ్రావణ మాసంలో నాలుగు, భాద్రపద మాసంలో రెండు సార్లు జరిగే ఈ ఊరేగింపులకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 31న జరిగిన...
News

రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ను ముస్లింల ద్వేషిగా చిత్రీకరించారు : సాత్యకి

హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌కు ముస్లింలపై ఎన్నడూ ద్వేషం లేదని, పైగా వారి పురోభివృద్ధికి తన రచనల్లో దిశానిర్దేశం చేశారని ఆయన మనవడు సాత్యకి సావర్కర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల ద్వారా సావర్కర్‌ను తీవ్ర...
News

వినాయక చవితి మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు..

అమరావతి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేశ్ మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులకు రాష్ట్ర పోలీసు శాఖ కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మండపాల ఏర్పాటుకు అవసరమైన వివిధ శాఖల అనుమతులను ఆన్‌లైన్‌లోనే పొందేలా www.ganeshutsav.net సింగిల్ విండో ఈ-పోర్టల్‌ను ప్రారంభించింది....
News

పాకిస్థాన్‌లో కూల్చివేసిన హిందూ ఆలయం పునర్నిర్మాణం

లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ నరోవాల్ జిల్లాలో కూల్చివేయబడిన 125 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హిందూ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగానే ఆలయంలోని కొంత భాగం దెబ్బతిన్నదని ప్రభుత్వం పేర్కొంటూ, ఆ ప్రాంతంలో మరమ్మతులు...
1 12 13 14 15 16 3,121
Page 14 of 3121