కిర్గిజిస్థాన్ ‘మానస్’ మహాకావ్యాన్ని వీక్షించిన ప్రధాన మోదీ.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటి?
న్యూఢిల్లీ: కిర్గిజిస్థాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశపు అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయం ప్రత్యక్షమైంది. రాజధాని బిష్కెక్లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ మనస్చీ (Manaschi) రిస్బై ఇసాకోవ్.. దాదాపు 5 లక్షల పంక్తులతో కూడిన ‘మానస్’ మహాకావ్యాన్ని...






