శ్రీ చాముండ ఆలయ భూమిపై అక్రమ నిర్మాణం తొలగింపు – బుల్డోజర్తో చర్యలు చేపట్టిన అధికారులు
ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా భోజ్పూర్ ప్రాంతంలోని ధార్కంగ్లా గ్రామంలో శ్రీ చాముండ దేవి ఆలయానికి చెందిన భూమిపై నిర్మించబడిన అక్రమ మతపరమైన నిర్మాణాన్ని అధికారులు బుల్డోజర్తో తొలగించారు. ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు చేపట్టిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానిక...







