News

News

పాకిస్థాన్‌లో కూల్చివేసిన హిందూ ఆలయం పునర్నిర్మాణం

లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ నరోవాల్ జిల్లాలో కూల్చివేయబడిన 125 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హిందూ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగానే ఆలయంలోని కొంత భాగం దెబ్బతిన్నదని ప్రభుత్వం పేర్కొంటూ, ఆ ప్రాంతంలో మరమ్మతులు...
News

సంఘ్ గీతాలు దేశభక్తి స్ఫూర్తిని, మాతృభూమిపై అంకితభావాన్ని పెంచుతాయి : పరాగ్ అభ్యంకర్

భువనేశ్వర్: సంఘ్ గీతాలు దేశభక్తి స్ఫూర్తిని రేకెత్తించడంతో పాటు మాతృభూమి పట్ల అంకితభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారత సేవా ప్రముఖ్ పరాగ్ అభ్యంకర్ జీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భువనేశ్వర్‌లోని...
News

నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌

సముద్ర గర్భంలోకి చొచ్చుకెళ్లి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించే సత్తా కలిగిన స్వదేశీ డైవింగ్‌ సహాయక నౌక (డీఎ్‌సవీ) ‘ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌’ సోమవారం భారత నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్‌ డాక్‌యార్డ్‌లో నావికాదళ చీఫ్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ సమక్షంలో ఈ...
News

షరియా కంటే రాజ్యాంగమే ఉన్నతం : VHP

ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించిన "రాజ్యాంగ మరియు షరియా పరిరక్షణ ఉద్యమం"ను విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశం ఒక రాజ్యాంగబద్ధమైన దేశమని, ఇక్కడ షరియా కంటే రాజ్యాంగమే అత్యున్నతమైనదని VHP కేంద్ర సంయుక్త కార్యదర్శి విజయ్...
News

స్వయంసేవకులను లక్ష్యం వైపు నడించే మాధ్యమం సంఘ గీత్ : పరాగ్ అభ్యంకర్

భువనేశ్వర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా భువనేశ్వర్ మహా నగర్ లోని ‘షట్ కంఠే శతాబ్ది రా స్వర’ పేరుతో అపూర్వ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో 105 మంది ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు పాల్గొని, వివిధ భారతీయ...
News

బంగ్లాదేశ్‌ పౌరుడి పాస్‌పోర్టు రెన్యువల్‌కు రూ.5 లక్షలు డిమాండ్‌.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

మాచర్ల: బంగ్లాదేశ్‌ పౌరుడి పాస్‌పోర్టు పునరుద్ధరణకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్‌ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో సుమారు మూడు దశాబ్దాలుగా ఆయుర్వేద వైద్యుడిగా కొనసాగుతున్న ఎంకే రాయ్‌ అసలు బంగ్లాదేశ్‌ పౌరుడని వెలుగులోకి...
News

టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ

గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారిని...
News

పాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయం కూల్చివేతను తీవ్రంగా ఖండించిన భారత్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ నరోవాల్ జిల్లాలో శతాబ్దం నాటి హిందూ ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను ‘అత్యంత అభ్యంతరకరమైన విధ్వంసక చర్య’గా అభివర్ణిస్తూ.. దీనిపై తక్షణమే పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన...
1 13 14 15 16 17 3,121
Page 15 of 3121