News

News

ఉత్తరప్రదేశ్‌లో మరో లవ్ జీహాద్.. హిందూ యువకుడిని ఇస్లాంలోకి మార్చారని కుటుంబం ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలో మరో మతమార్పిడి ఆరోపణ వెలుగులోకి వచ్చింది. భావుఖేడా గ్రామానికి చెందిన ఓ హిందూ కుటుంబం, తమ కుమారుడిని ఓ ముస్లిం మహిళ బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తమ కుటుంబానికి చెందిన...
News

టిబెట్ సంస్కృతిని కాపాడే పాఠశాలను మూసేయించిన నిరంకుశ చైనా సర్కార్

ప్రముఖ టిబెటన్ బౌద్ధ నేత తుల్కు హుంగ్ కర్ దోర్జే స్థాపించిన 'హుంగ్‌కర్ దోర్జే వొకేషనల్ హై స్కూల్'ను చైనా సర్కార్ బలవంతంగా మూసేయించింది. ప్రముఖ టిబెటన్ బౌద్ధ నాయకుడు తుల్కు హుంగ్‌కర్ దోర్జే స్థాపించిన ఈ పాఠశాల ఎంతో పేరు...
News

‘‘త్రి భాషా భగవద్గీత’’ సంపుటిని ఆవిష్కరించిన గీతా ప్రెస్

అత్యంత చరిత్రాత్మకమైన గీతాప్రెస్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలతో కూడిన ‘‘త్రిభాషా భగవద్గీత’’ను ఒకే సంపుటిలో అందిస్తోంది. ఈ సంపుటి ఇప్పటికే విడుదల కూడా చేసింది. హిందువులకు అత్యంత పవిత్రమైంది గీత. యువకులకు, అంతర్జాతీయ పాఠకులకు...
News

అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సత్యదేవుని అన్నప్రసాదాన్ని ఉచిత మధ్యాహ్న భోజన పథకం ద్వారా పంపిణీ చేయడం గురువారం నుంచి ప్రారంభమైంది. దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఉన్నత...
News

ఆరెస్సెస్ ఏ సంస్థకూ రిమోట్ కంట్రోల్ కాదు : మోహన్ భాగవత్

ఆరెస్సెస్ ఏ సంస్థకూ రిమోట్ కంట్రోల్ గా పనిచేయదని ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. స్వతంత్ర సంస్థలను నేరుగా నడపడం కంటే, సమాజ సేవకు అంకితమైన వ్యక్తులను తీర్చిదిద్దడమే తమ ప్రధాన బాధ్యత అని తెలిపారు. RSSకు సంబంధించి చాలా...
News

వారసత్వ సంపద మీ సొత్తు కాదు.. పాకిస్థాన్‌పై భారత్ ఘాటు వ్యాఖ్యలు

ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తక్షశిలలోని రెండు చారిత్రక కట్టడాల వద్ద పాకిస్థాన్ చేపట్టిన పునర్నిర్మాణ పనులపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం (యునెస్కో) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, భారత్ కూడా ఘాటుగా స్పందించింది. ఈ...
News

చెరువు తవ్వకాల్లో వెయ్యేళ్ల నాటి అరుదైన శివలింగం..

ఏలూరు జిల్లా చింతలవల్లి గ్రామంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రామంలోని స్థానిక చెరువు తవ్వకాలలో వెయ్యి సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం లభ్యమైంది. చెరువులో పనులు చేస్తున్న కూలీలు ఇచ్చిన సమాచారంతో అక్కడికి...
News

స్కాట్లాండ్‌ చేరిన పురాతన ‘గురు గ్రంథ్ సాహిబ్’ ప్రతి

బ్రిటిష్ కాలంలో పూర్వపు సిక్కు సామ్రాజ్యం నుండి తరలించిన 300 ఏళ్ల నాటి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ చేతిరాత ప్రతి ఎట్టకేలకు స్కాట్లాండ్‌కు చేరింది. పంజాబ్ రెండవ పాలకుడైన మహారాజా ఖడగ్ సింగ్‌కు చెందినదిగా భావిస్తున్న ఈ పురాతన ప్రతిని...
1 13 14 15 16 17 3,006
Page 15 of 3006