News

News

శ్రీ చాముండ ఆలయ భూమిపై అక్రమ నిర్మాణం తొలగింపు – బుల్డోజర్‌తో చర్యలు చేపట్టిన అధికారులు

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా భోజ్‌పూర్ ప్రాంతంలోని ధార్‌కంగ్‌లా గ్రామంలో శ్రీ చాముండ దేవి ఆలయానికి చెందిన భూమిపై నిర్మించబడిన అక్రమ మతపరమైన నిర్మాణాన్ని అధికారులు బుల్డోజర్‌తో తొలగించారు. ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు చేపట్టిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానిక...
News

సెప్టెంబర్ దర్శన కోటా విడుదల.. షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ

సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం -TTD ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా ప్రణాళికలు వేసుకునే భక్తులు నిర్ణీత తేదీల్లో...
News

పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్‌డిఎ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశం'లో ఆయన...
News

ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాబోయే ఆధ్యాత్మిక, ధార్మిక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ వీకే శీనా నాయక్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో...
News

భారతీయతలో ఆధునిక సవాళ్లకు పరిష్కారాలు : భాగవత్

సనాతన ధర్మం భారత దేశ ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అభివర్ణించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారతీయ నాగరికతా దృక్పథమే ప్రపంచానికి శాశ్వతమైన పరిష్కారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని, తిరువనంతపురంలో...
News

భారతదేశపు గొప్ప జ్ఞాన సంప్రదాయాల ద్వారా శాస్త్రీయ జ్ఞానం వ్యాప్తి

బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి' ఏడో జాతీయ సదస్సు జరిగింది. సైన్స్ సెంటర్ (BHU), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BHU) మరియు ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో,...
News

సింహాచలం క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక

సనాతన ధర్మ సంప్రదాయాలకు, భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రాన్ని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ శ్రీభరత్ వారికి సింహాచల క్షేత్రం యొక్క చారిత్రక, ఆధ్యాత్మిక...
News

గువహటిలో హిందూ మహిళ అపహరణ; లైంగిక దాడికి యత్నం

అస్సాం గువహటి నగరంలో ఒక మహిళపై జరిగిన అపహరణ మరియు లైంగిక దాడి యత్నం ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో 28 ఏళ్ల ఆటో-రిక్షా డ్రైవర్ మనోవర్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల...
1 13 14 15 16 17 2,967
Page 15 of 2967