News

News

తమిళం నేర్పలేదని క్రైస్తవ మతం నేర్పిందని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ కామెంట్స్

చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి.. ‘‘తమిళ భాషను ఎంతగా అధ్యయనం చేసినా కొందరు అర్థం చేసుకోలేని విషయాలను క్రైస్తవ మతం తనకు నేర్పింది’’...
ArticlesNews

ప్రకృతి శక్తిని ఉపయోగించుకున్న రైతు సాంకేతికత

విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా వాగులో ప్రవహించే నీటిని కొండపై ఉన్న పొలాలకు తరలించవచ్చా? సాధ్యమేనని నిరూపిస్తున్నారు గ్రామీణ ఆవిష్కర్త శ్రీనివాస్. నీటి సహజ ప్రవాహ శక్తిని ఉపయోగించి పనిచేసే హైడ్రాలిక్ ర్యామ్ పంప్ ద్వారా ఎత్తైన...
News

తిరుపతిలో శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై మూడు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. శ్రీ రామానుజులు, ఆచార్య...
ArticlesNews

ధర్మం, తపస్సు, కర్తవ్యనిష్ఠకు ప్రతీక జమదగ్ని మహర్షి

హిందూ పురాణ సంప్రదాయంలో మహర్షుల జీవితాలు కేవలం ఆధ్యాత్మిక చరిత్రగా మాత్రమే కాకుండా, మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే విలువలుగా భావిస్తారు. అలాంటి మహనీయుల్లో జమదగ్ని మహర్షి ఒకరు. భృగువంశానికి చెందిన మహర్షిగా, ఘోర తపస్సు, జ్ఞానం, ధర్మనిష్ఠ, కర్తవ్యపాలనకు ప్రతీకగా...
News

ఆదివాణీ యాప్‌లోకి త్వరలో కోయ భాష

అంతరించిపోతున్న గిరిజన భాషలను సంరక్షించి, వాటికి డిజిటల్ భవిష్యత్తును అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గిరిజన భాషలను ఏఐ సాంకేతికతతో అనువదించేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రూపొందించిన ‘ఆదివాణీ’ ఏఐ అనువాద యాప్‌లో త్వరలో కోయ...
ArticlesNews

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

– ప్రశాంత్ పోల్ దురదృష్టవశాత్తూ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ అంచనాలన్నీ తల్లక్రిందులయ్యాయి. ‘పాకిస్థాన్ ఏర్పాటును ముస్లిం లీగ్ కోరుకుంది. అది జరిగిపోయింది. ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది? అని ఆయన అనుకున్నారు. ఆగస్ట్ 5న వాఘా శరంద్ధి శిబిరాల్లో...
News

నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు ?

భారత్ సరిహద్దుకు సమీపంలోని నేపాల్‌లోని సున్సరి జిల్లాలో చోటుచేసుకున్న మతపరమైన ఘర్షణలు, వాటి వెనుక విదేశీ నెట్‌వర్క్‌ల పాత్రపై అనుమానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఘటనల్లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక...
News

యూపీ షియా వక్ఫ్ బోర్డులో రూ.1,000 కోట్ల కుంభకోణం? సీఎం యోగికి ఫిర్యాదు

లక్నో: ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డులో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయంటూ మాజీ చైర్మన్ జితేంద్ర నారాయణ్ సింగ్ సెంగార్ సంచలన ఆరోపణలు చేశారు. బోర్డుకు సంబంధించిన ఆస్తుల విషయంలో సుమారు రూ.1,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ...
1 13 14 15 16 17 3,083
Page 15 of 3083