News

ArticlesNews

సకల జీవుల్లో దైవత్వం.. భారతీయ సంస్కృతి సందేశం

భారతీయ సనాతన ధర్మంలో ప్రకృతి, పశుపక్ష్యాదులు, సమస్త జీవరాశి పట్ల అపార గౌరవం వ్యక్తమవుతుంది. దేవుడు కేవలం ఆలయాల్లోనే కాదు, సృష్టిలోని ప్రతి జీవిలోనూ కొలువై ఉన్నాడనే భావన భారతీయ ఆధ్యాత్మికతకు మూలాధారం. అందుకే మన సంస్కృతిలో అనేక జంతువులు, పక్షులు...
News

ఉగ్రవాదాన్ని విడనాడే వరకు.. సింధు జలాలు వదిలేది లేదు: భారత్‌

సింధు జలాల్లో తమ వాటా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్‌ మంత్రి ముసాదిక్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదాన్ని ఎగదోయడం, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించడం పాకిస్థాన్‌ మానుకొనే వరకు సింధు...
News

గోవు హిందువులకు పవిత్రమైనది.. వధించడం మతపరమైన భావాలను దెబ్బతీస్తుంది: గుజరాత్ హైకోర్టు

గోవు హిందూ సమాజానికి పవిత్రమైనదని, దానిని వధించడం వారి మతపరమైన భావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. గోమాంసం కలిగి ఉన్న కేసులో నిందితుడైన మహమ్మద్ ఆరిఫ్‌కు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు తెలిపిన వివరాల...
News

ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలు సమర్థించలేం… హలాలా, ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

హలాలా, ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తీవ్ర శిక్షార్హమైన నేరారోపణలు ఉన్న కేసులను కేవలం పర్సనల్ లా పేరిట ఎఫ్‌ఐఆర్‌ను...
News

ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి ర్యాలీ’

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శమని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలను తరతరాలకు గుర్తుచేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస...
News

విదేశీ పేరు, పౌరసత్వం ఉన్నంత మాత్రాన హిందుత్వాన్ని నిరాకరించలేం: మద్రాస్ హైకోర్టు

విదేశీ పేరు లేదా విదేశీ పౌరసత్వం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి హిందువు కాదని చెప్పలేమని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ మతాన్ని స్వీకరించడానికి ప్రత్యేక సర్టిఫికెట్లు, మత మార్పిడి వేడుకలు లేదా అధికారిక ధ్రువీకరణ అవసరం లేదని...
News

ఉత్తరాఖండ్ లో మదర్సా బోర్డు రద్దు..

పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మదర్సా బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచే ఇది అమలులోకి వస్తుందని, దీని ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభమైనట్లేనని...
News

‘బమ్ బమ్ భోలే’ నినాదాలతో ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

హిమాలయాల్లో వెలసిన పవిత్ర అమర్‌నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర-2026 శుక్రవారం అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్, అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్-పహల్గాం బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల తొలి బృందాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ మంచులింగ దర్శనానికి బయలుదేరాయి. 57...
1 16 17 18 19 20 3,006
Page 18 of 3006