News

News

ఘనంగా పాకలపాటిగురుదేవుల జన్మదిన వేడుకలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగుల స్థానిక రామాలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ దామరాజు వెంకట యోగీంద్రులు (పాకలపాటి గురుదేవులు) వారి 115వ జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య గురుదేవులకు ప్రత్యేక...
News

శ్రీరాముడి అనుచిత వ్యాఖ్యలు ఇక సహించం – ప్రమోద్ ముతాలిక్ డిమాండ్

ధార్వాడ్ (కర్ణాటక): హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడిపై ప్రొఫెసర్ కె.ఎస్. భగవాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, శ్రీరామ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తీవ్రంగా స్పందించారు. శ్రీరాముడి గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని ఇకపై సహించబోమని...
News

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ కె.ఎస్. భగవాన్ !

హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడి గురించి వివాదాస్పద, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ప్రొఫెసర్ కె.ఎస్. భగవాన్ మరోసారి వివాదానికి కేంద్రబిందువయ్యారు.కర్ణాటక దావణగెరె జిల్లా హరిహర్‌లోని బి. కృష్ణప్ప మైత్రివన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, శ్రీరాముడు, రామాయణం మరియు హిందూ ఆచార...
News

ఛత్రపతి శివాజీ మహారాజ్ వైభవానికి పాఠ్యపుస్తకాల్లో సముచిత స్థానం

హైందవ స్వరాజ్య స్థాపకుడు, జాతీయ స్ఫూర్తికి ప్రతీక అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రకు విద్యా వ్యవస్థలో మరింత ప్రాధాన్యం లభిస్తోంది. గతంలో సెంట్రల్ బోర్డ్ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు మరాఠా సామ్రాజ్యంపై కేవలం ఒకటిన్నర...
News

భాగవత్ జీగా ఉండటం అంత సులభం కాదు..

— సి. పి. సింగ్ (పత్రికా రచయిత) గారి ఫేస్‌బుక్ వాల్ నుండి సేకరణ 2026 జూన్ 11న లక్నో జంక్షన్ ప్లాట్‌ఫామ్ నంబర్ - 6 నుండి సరిగ్గా మధ్యాహ్నం 3.30 గంటలకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. నేను...
News

రోహింగ్యా క్యాంపుల్లో తీవ్రవాద కార్యకలాపాలు.. బంగ్లాదేశ్‌లో కలకలం

బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థి శిబిరాల్లో మానవతా సాయం ముసుగులో పాకిస్థాన్, టర్కీలకు చెందిన కొన్ని అంతర్జాతీయ ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు (NGOs) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఒక నివేదిక సంచలన ఆరోపణలు చేసింది. కాక్స్ బజార్ ప్రాంతంలోని ఈ శిబిరాలను, వాటి పరిసరాలను...
News

మహిళల్ని హింసించేందుకు ‘‘హ్యాండ్ బుక్’’.. యజీదీ మహిళలపై అకృత్యాలు..

ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని ఎలా హింసించాలి, వారిని ఎలా లైంగికంగా వేధించాలి అనే దానిపై ఏకంగా ఒక పుస్తకాన్నే రాసింది. ప్రజల్ని చంపడమే కాకుండా, మహిళల్ని బానిసలుగా చేసుకుని వారిని ఎలా చూడాలనే దానిపై...
News

సమతుల్య ఎరువుల వినియోగంతోనే నేల సురక్షితం

విచక్షణారహితంగా రసాయన ఎరువులను వినియోగించడం వల్ల భూసారానికి నష్టం కలుగుతుందని, సమతుల్య ఎరువుల వినియోగంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి నేల తల్లిని పరిరక్షించుకోవాలని ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, ఆత్మ పీడీ రత్న మంజుల రైతులకు సూచించారు....
1 16 17 18 19 20 2,967
Page 18 of 2967