News

News

తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు ప్రధానమైనవి. అధికమాసంతో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను కనువిందు చేయనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతీ మూడో ఏట అధికమాసం వస్తుంది. కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో(ఆశ్వయుజం)లో నవరాత్రి...
News

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 162వ జయంతి వేడుకలు

విజయనగరం: తెలుగు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలపై చెరగని ముద్ర వేసిన హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు 162వ జయంతి వేడుకలు ఆదిభట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఆదిభట్ల నారాయణదాసు మునిమనుమడు ఆనంద నారాయణదాసు నేతృత్వంలో...
News

న్యూయార్క్‌లో RSS చీఫ్ వ్యాఖ్యలను స్వాగతించిన ముస్లిం ఇమామ్‌లు

ముస్లింలను భారతదేశం నుంచి ‘తరిమివేయాలి’ అని నమ్మే హిందువు, హిందువుగా కొనసాగలేడని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భాగవత్ న్యూయార్క్‌లో చేసిన వ్యాఖ్యలను భారత్ ముస్లింలు సాదరంగా స్వాగతిస్తున్నారు. మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్...
News

కూతురి చదువు కోసం పరుగెత్తిన తల్లి.. చెప్పులు చేతిలో పట్టుకుని మారథాన్‌లో విజయం

బీడ్‌: దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని నిరూపించారు మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబాజోగైకు చెందిన రమాబాయి రణ్‌వీర్‌ (47). ఓ వైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు పిల్లల చదువుపై తల్లి అంకితభావం.. ఈ రెండింటినీ తన పరుగులో చూపించిన...
News

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

తూర్పుగోదావరి జిల్లా: గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘాట్లు, ప్రముఖ ఆలయాల వద్ద రద్దీ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో...
ArticlesNews

హల్దీఘాటి యుద్ధ విజయ వైభవం 2వ భాగం

ఖమ్‌ణోర్ యుద్ధం జూన్ 18, 1576 అది జూన్ 18, 1576… ఆ రోజు సూర్యుడు భిన్నమైన తేజస్సుతో ఉదయించాడు. యుద్ధ భూమిలో శూరవీరులతోపాటు భీతిల్లిన మనోబలం లేదా స్వభావం కలిగిన సేనలను గురించి కవిరాజు సూర్యమల్ మీసణ్ తన కవితల్లో...
ArticlesNews

సోషల్‌ ‌మీడియా వేదికగా ఉగ్రకుట్రలు

మత ఛాందసంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌.. ‌భారత్‌ ‌చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బతిన్నా వైఖరిలో మార్పు రావడం లేదు. భారత్‌తో జరిగిన పలు యుద్ధాల్లో పరాజయం పాలైన పాకిస్తాన్‌ ‌ముఖాముఖి తలపడలేనని నిశ్చయించుకుని ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది. అయితే గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలతో పోలిస్తే బీజేపీ...
ArticlesNews

పురాణాల్లో మాతృమూర్తులు : హనుమంతుని తల్లి అంజనీ దేవి

భారతీయ పురాణ సంప్రదాయంలో మాతృమూర్తులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దేవతల తల్లులుగా, మహనీయుల జననానికి కారణమైనవారిగా, తమ సంతానానికి ధర్మబాట చూపినవారిగా ఎందరో మాతృమూర్తులు పురాణాల్లో కనిపిస్తారు. అలాంటి మహనీయ మాతృమూర్తుల్లో అంజనీ దేవి ఒకరు. ఆమె పేరు వినగానే...
1 16 17 18 19 20 3,121
Page 18 of 3121