ధ్రువ్ రాఠీ వీడియోపై చర్యలు.. భారత్లో నిలిపివేసినట్లు ఢిల్లీ హైకోర్టుకు గూగుల్ వెల్లడి
న్యూఢిల్లీ: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చెందిన వివాదాస్పద వీడియోను భారత్లో నిలిపివేసినట్లు గూగుల్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC) ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ కోర్టుకు తెలిపింది. హిందూ దేవతలపై...







