News

News

ముస్లిం రైతుకు అర్చకుడి సాయం

కరెంట్ షాక్ తో ఎద్దు చనిపోవడంతో ఇబ్బంది పడుతున్న ముస్లిం రైతు కుటుంబానికి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు అండగా నిలిచారు. మంగళవారం ఆ రైతుకు ఎద్దును అందజేశారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ స్థానిక రైతుకు...
News

హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు

'ఇండియా' కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలు హిందూ మతాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయని, ఇతర మతాలను మాత్రం పల్లెత్తు మాట అనరని ప్రధానమంత్రి ఎద్దేవా చేశారు. తమిళనాడులోని సేలంలో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, కాంగ్రెస్-డీఎంకే ఇండి కూటమి ఉద్దేశపూర్వకంగానే...
News

నేటి నుంచి తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు

నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీవారి పుష్కరిణి లో...
News

500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు

భగవాన్ రామ్‌లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిలా రామనగరిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం రూపుదిద్దుకుంది. దీంతో బాలరాముడు తన జన్మ స్థలంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో...
News

దేవాలయాల జీర్ణోద్ధరణ.. దైవకార్యం

పురాతన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయడం చాలా పవిత్రమైన కార్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీ కృష్ణమోహన్‌రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దువ్వ గ్రామంలో వేంచేసియున్న శ్రీ పర్వతవర్దిని శ్రీనాగేశ్వరస్వామి ఆలయంలో పరాశర వైదికాగమవేద శాస్త్ర పరిషత్‌ 15వ వార్షికోత్సవం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 38 ; కాదర్‌బాద్ నర్సింగరావు

తమ కుటుంబాల గురించి మరచిపోయి, దేశ స్వాతంత్ర సాధనే లక్ష్యంగా గాంధేయ మార్గంలోకి వెళ్ళిన వారున్నారు. తమ చేతికి తగిలించిన సంకెళ్ళు రేపటి భరతమాత బానిస సంకెళ్ళు తొలగింపు కోసం అంటూ జైళ్ళకు వెళ్ళిన సామాన్య కుటుంబీకులు లెక్కలేనంత మంది. తమ...
News

25 నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్లు

భక్తులతో విశేష పూజలందుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 25 నుంచి 29వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తిరునాళ్ల మహోత్సవాలు జరిగే ఐదు రోజులు, ఒక్కో రోజు ఒక్కో...
News

సీఏఏపై స్టే విధించని సుప్రీం, మూడు వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం

పౌరసత్వ సవరణ చట్టం – సీఏఏ అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీఏఏను అమల్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 237 పిటిషన్లపై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దానికి మూడు వారాలు, అంటే ఏప్రిల్ 8 వరకూ గడువునిచ్చింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన...
1 1,586 1,587 1,588 1,589 1,590 3,058
Page 1588 of 3058