ఉత్తరప్రదేశ్ను కలచివేసిన ఇద్దరు చిన్నారుల దారుణ హత్య
ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో ఇద్దరు చిన్నపిల్లలను పొరుగింట్లో ఉంటున్న ఇద్దరు ముస్లిం వ్యక్తులు దారుణంగా చంపేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆ కేసులో పోలీసులు ఒకవ్యక్తిని ఎన్కౌంటర్ చేసారు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవాళ వెలుగుచూసాయి....







