News

News

జొమాటో ప్యూర్ వెజ్ ఫ్లీట్‌పై అనవసర వివాదం

ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో వివాదాల్లో చిక్కుకుంది. పూర్తి శాకాహారం ఆర్డర్ల డెలివరీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన కొద్దిగంటల్లోనే సోషల్ మీడియాలో ఆ సంస్థపై దుష్ప్రచారం ప్రారంభమైంది. దాంతో ఆ సంస్థ ఒకడుగు వెనక్కు వేసింది. జొమాటో...
News

ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అనంతపురం జిల్లా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు మంగళ వారం అంకురార్పణ చేశారు. మంగళ వాయిద్యాల మధ్య నారసింహుడు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపానికి చేరుకున్నారు. అర్చక పండితులు నిర్ణీత ప్రదేశంలో...
News

వాస్తవాలు మారవంటూ.. చైనాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ మన భారత భూభాగమే అయినప్పటికీ.. చైనా మాత్రం అది తమదేనంటూ మొండిగా వ్యవహరిస్తూ వస్తోంది. దానిని సౌత్ టిబెట్ (జాంగ్నాన్)గా అభివర్ణిస్తూ.. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని వాదిస్తోంది. ఇటీవల చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అదే...
ArticlesNews

మహాభారతం ఎందుకు పంచమవేదం?

పైకి అన్నదమ్ముల కథగానే కనిపించినా.. మన అభ్యుదయానికి అవసరమైన సర్వధర్మాలకూ ఆధారం మహాభారతం. అందుకే భారతంలో లేనిది లోకంలో ఉండదని, లోకంలో ఉన్నదంతా ఆ ఇతిహాసంలో ఉందని పండితులు తేల్చి చెప్పారు. సుమారు 300 పాత్రలతో ఉత్కంఠభరితంగా సాగిన భారతాన్ని మించిన...
News

చార్భుజనాథ్‌ ఊరేగింపుపై రాళ్ల దాడి..

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒక వర్గానికి చెందినవారు ఈ రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల...
Newsvideos

సమాజ మార్పునకు సంఘ్ అవసరమైన చొరవ తీసుకుంటుంది

సమాజంలో వివిధ రూపాల్లో ఉన్న చెడును తొలిగించాలి. సమృద్ధవంతమైన, సమర్థవంతమైన, స్వాభిమాన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....
News

మథుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

మథుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు కమిటీ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులో మాత్రమే ఉంచాలని పేర్కొంది. 18 కేసుల్లో 15ని కలిపి విచారించాలని అభ్యర్థించినందున ఇందులో సుప్రీంకోర్టు జోక్యం...
ArticlesNews

సీఏఏ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

పాకిస్తాన్‌లో చిక్కుకున్న దళితులందరూ తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నారు. ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం షెడ్యూల్డ్ కులాలకు ప్రాణాంతకమని స్పష్టంగా చెప్పారు.   పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై దశాబ్దాలుగా...
1 1,585 1,586 1,587 1,588 1,589 3,058
Page 1587 of 3058