News

News

శిఖరేశ్వరం వద్ద భక్తుల ఆందోళన

శ్రీశైల శిఖరేశ్వరం వద్ద శనివారం ఉదయం ఇష్టకామేశ్వరి దర్శనానికి వెళ్లాల్సిన భక్తులు ఆందోళన చేపట్టారు. అటవీ అధికారులు, స్థానిక చెంచుగిరిజనుల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా ఇష్టకామేశ్వరి దర్శనానికి శనివారం కొంత సేపు బ్రేక్‌ పడింది. దీంతో ముందుగానే టికెట్లు తీసుకున్నా...
News

సత్యదేవుని సన్నిధిలో కానరాని ఉపశమన చర్యలు

ప్రస్తుతం శిశిర రుతువు. ఫాల్గుణ మాసం సగం రోజులైంది. తర్వాత రెండు మాసాలు వసంతం.. ఆపై ఎండలు మండిపోయే గ్రీష్మం ప్రారంభమవుతుంది. కానీ, ఇప్పుడే గ్రీష్మ రుతువు వచ్చేసిందా అన్నట్టుగా అన్నవరం కొండ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం 32 డిగ్రీలకు కాస్త...
News

ఆస్తి వివాదంపై తీర్పులో మహాభారతాన్ని ప్రస్తావించిన జడ్జి

ఒకసారి ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేశాకే అమ్మకం, కొనుగోలు జరపాలని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా కొనుగోలు చేసిన వారికి ఆ ఆస్తిపై ఎలాంటి హక్కులు సంక్రమించబోవని తేల్చిచెప్పింది. ఈమేరకు జస్టిస్...
News

ఎల్‌ఏసీ వెంట స్వదేశీ యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

చైనా సరిహద్దు వెంట భారత సైన్యం అధునాతన యాంటీ డ్రోన్‌ రక్షణ వ్యవస్థను మోహరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఏడు ఇంటెగ్రేటెడ్‌ డ్రోన్‌ డిటెక్షన్‌, ఇంటర్‌డిక్షన్‌ వ్యవస్థల (ఐడీడీ, ఐఎ్‌స)ను చైనాతో ఉత్తర సరిహద్దుల్లో ప్రవేశపెట్టింది. డీఆర్‌డీవో, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఈ...
News

సియాచిన్‌కు రాజ్‌నాథ్ సింగ్.. సైనికులతో హోలీ సంబరాలు

ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెళ్లనున్నారు. అక్కడ భారత సైనికులతో హోలీ పండగ జరుపుకుంటారు. మైనస్ 20కి పైగా డిగ్రీలో చలిలో దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. హోలీ పండగ సందర్భంగా...
News

నిషేధిత ఉగ్రసంస్థలో చేరేందుకు సిద్ధమైన విద్యార్థి అరెస్ట్

ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్‌ మీడియాలో ప్రకటించడంతో పాటు ఈ మెయిల్స్‌ చేసిన ఐఐటీ గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన తర్వాత ఆ విద్యార్థి ఎక్కడికెళ్లాడో ఆజూకీ తెలియలేదు. తర్వాత పోలీసులు గాలించి...
News

హిందువు భారతదేశానికి ప్రాథమిక ఆత్మ : యోగి ఆదిత్యనాథ్

రాజ్యాంగం కంటే షరియత్ పెద్దది కాదని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు. ముస్లింలు దేశంలో ఇళ్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో భారతదేశ చట్టాలను కూడా...
ArticlesNews

యువరాజు – జైలు శిక్ష

1924లో బ్రిటన్‌ యువరాజు వేల్స్‌ భారతదేశ పర్యటన ఖరారైంది. తమ యువరాజును భారతీయులు గౌరవించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. భారతీయులకు ధర్మాచార్యులు, సాధుసంతుల పట్ల నిష్ట ఉంటుంది కాబట్టి ఆ నిష్టను ఉపయోగించుకోవాలనుకుంది. పూరీశంకరా చార్యులైన స్వామీ భారతీకృష్ణతీర్థులకు ఒక ఉత్తరం...
1 1,577 1,578 1,579 1,580 1,581 3,058
Page 1579 of 3058